అధికారంలో ఉన్నంతసేపు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే చివరికి ఎవరు తీసిన గోతులో వారే పడతారు అని చంద్రబాబుకు ఈపాటికే బాగా అర్దమయి ఉంటుంది. అధికారం ఉందని అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనుకుంటే అవతల వారికి కూడా టైమ్ వస్తుంది అని ఈరోజు రాష్ట్రం మొత్తం అర్దమైంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రత్యేక హోదా సమయంలో జగన్ ను విశాఖ విమానాశ్రయం నుండి రాకుండా అడ్డుకునేల చేసారు. అయితే ఆ …
Read More »జగన్పై దారుణమైన భాషతో టిక్ టాక్ చేసిన వ్యక్తి గుర్తింపు.. అరెస్ట్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సోషల్ మీడియాలో ఇటీవల అసభ్యకర పోస్టు చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాం.. అని తెలిపారు. అయితే సదరు వ్యక్తి దారుణంగా …
Read More »విశాఖ ఎయిర్పోర్ట్లో సేమ్ సీన్ రిపీట్…చంద్రబాబు బైఠాయింపు..!
రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగడం ఎంత తప్పో..తాము చేసిన పాపం..చివరకు రివర్సై తమకే తగులుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తెలిసివచ్చింది. గత టీడీపీ సర్కార్ నాటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్ను పలు సందర్భాల్లో వేధించింది. . ముఖ్యంగా 2017లో విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఏపీ యువత చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖకు విమానంలో …
Read More »చంద్రబాబుకు షాక్…జగన్కు జై కొట్టిన బీజేపీ ఎంపీ…!
కాషాయపార్టీలో ఉన్నా..ఇంకా పచ్చ పార్టీ నేతలుగా భావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ బీజేపీ ఎంపీలు వంతపాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు ఇంకా చంద్రబాబు పాట పాడుతూనే ఉన్నారు. అయితే వికేంద్రీకరణపై మాత్రం సుజనా చౌదరి చంద్రబాబుకు మద్దతుగా అమరావతికి జై కొడితే..టీజీ వెంకటేష్ మాత్రం మొదటి నుంచి మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక సీఎం రమేష్ తటస్థంగా వ్యవహరిస్తున్నారు. …
Read More »చంద్రబాబు, లోకేష్ల ఫ్యూచర్పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని, చేసిన తప్పులకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదని నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున ఆలయాన్ని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ శివయ్య అందరినీ చల్లగా చూస్తారని, జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం …
Read More »ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఏసీబీ వరుసదాడులు…అవినీతిపరుల గుండెల్లో రైళ్లు..!
సీతారామాంజనేయులు…ఈ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారి బరిలోకి దిగాడంటే..అవినీతిపరులకు మూడుకున్నట్లే..అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లే…నీతి, నిజాయితీ, కర్తవ్యపాలనలో రాజీలేని తత్వం, అవినీతిని సహించలేని తత్వం..ఆయన్ని పోలీస్ శాఖలో ప్రత్యేకంగా నిలిపాయి..అందుకే అందరూ ఆయన్ని ఆంధ్రా సింగం అంటూ ముద్దుగా పిలుస్తుంటారు…1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం, గుంటూరు కర్నూలు జిల్లాలకు ఎస్పీగా చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా …
Read More »విశాఖలో చంద్రబాబుకు నిరసన సెగ.. కాన్వాయ్పై చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి…!
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన తీవ్ర ఉద్రికత్తలకు దారి తీస్తోంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఉత్తరాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అధికార వైసీపీ నేతలతో పాటు పలు ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పెందుర్తిలో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణను …
Read More »పవన్ కల్యాణ్కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక…!
రాపాక వరప్రసాదరావు…జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక తన వ్యవహార శైలితో అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు కొరకరాని కొయ్యలా మారారు. పార్టీ లైన్కు విరుద్ధంగా గతంలో పలుమార్లు బహిరంగంగా సీఎం జగన్ను మెచ్చుకున్న గట్స్ రాపాక సొంతం. ఒకపక్క పవన్ కల్యాణ్ జగన్ సర్కార్కు వ్యతిరేకంగా రాజకీయంగా చేస్తుంటే..రాపాక మాత్రం సీఎం జగన్ పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తానే స్వయంగా రెండుసార్లు జగన్ ఫోటోకు పాలాభిషేకం …
Read More »చంద్రబాబూ నీది నిస్సహాయత స్థితి.. ఏ క్షణంలోనైనా అగాథంలో పడిపోతావ్ !
పాపం చంద్రబాబు ఈ వయస్సులోని కూడా ఎంత కష్టపడుతున్నారో. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు గాని చివరి ఫలితం మాత్రం శూన్యమని చెప్పాలి. చంద్రబాబు కష్టపడడం అంటే ప్రజలకోసం అనుకున్నారేమో ముమ్మాటికీ కాదు కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే ఇదంతా అని చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన …
Read More »పేదలకు ఇండ్ల స్థలాలపై పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి..!
ఏపీలో చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కొంత మేర పేదలకు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు, ఆయన మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమరావతిలో పేదలకు ఇండ్ల పట్టాలపై పవన్ స్పందిస్తూ.. వివాదాలకు తావు లేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఈ …
Read More »