వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది కూడా పూర్తికాకముందే ప్రతిపక్ష తెలుగుదేశం వైసీపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతోంది. ఇందుకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కారణాలను ఎదుర్కొనేందుకు ప్రభత్వం కూడా ఒకింత దూకుడుగానే ప్రవర్తిస్తున్నట్టు స్పష్టమవుతోంది. వీటికితోడు వైసీపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఆర్ధికమూలాలపై దెబ్బ కొడుతూ పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపధ్యంలో వైసీపీ పై …
Read More »అమరావతి గురించి జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు దిశగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్గా కొనసాగిస్తూనే…విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ను ప్రభావితం చేసి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఎం …
Read More »మూడోసారి ముఖ్యమంత్రి అయిన సామాన్యుడు..!
న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు …
Read More »మాజీ పీఎస్ ను పట్టించుకోని బాబు ఏబీవి విషయంలో ధైర్యం తెచ్చుకున్నట్టున్నారు..!
చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై చంద్రబాబు అస్సలు పట్టించుకోకుండా ఉండడం మరో అనుమానాస్పదం అని చెప్పాలి. ఇక ఈ విషయం పక్కనపెడితే తాజాగా ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ …
Read More »హ్యాట్రిక్ సీఎం..అరవింద్ కేజ్రీవాల్!
భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఆమ్ ఆద్మి పార్టీకి 57 సీట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ 13 వద్దే ఉంది. ఇంక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకుముందు మొత్తం 70స్థానాలకు గాను ఆమ్ ఆద్మి పార్టీ 67సీట్లు సాధించి రికార్డు …
Read More »వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెరలేపడం మీకు అలవాటే కదా బాబూ..!
వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీపై మండిపడ్డారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఏదైనా ప్రారంభించడం పాపం వెంటనే దానిని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా ప్రతీవిషయంలో ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని చూడకుండా వారు ప్రవతిస్తున్నారు. ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే “ఈఆర్సీ ప్రకటించిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో …
Read More »కిరసనాయిలు మురిసిపోయింది చాలు..బాబు సీక్రెట్ ఇదే కదా!
వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రాధాకృష్ణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “ఎకనమిక్ టైమ్స్ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా!” అని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వైసీపీపై …
Read More »ఏబీవీ సస్పెన్షన్పై మంత్రి బొత్స కామెంట్స్…!
ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును వైసీపీ ప్రభుత్వం సస్సెండ్ చేసింది. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్గా వ్యవహరిస్తుందంటూ, అధికారులను కూడా వేధిస్తుందంటూ..తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »టీడీపీకి షాక్…మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం..కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందే తప్పా…రాజధాని ఎక్కడా అనే విషయంలో జోక్యం చేసుకోదని పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ గల్లా జయ్దేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిరంజన్ రాయ్ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత …
Read More »ఏబీవీ అసలు గుట్టు బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి..!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం ఫాక్షనిస్ట్గా మారిందని…రైతులు, టీడీపీ కార్యకర్తలతో పాటు ఇప్పుడు అధికారులపట్ల కక్షపూరితంగా కేసులు పెడుతుందని…టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగా చంద్రబాబ అండతో ఏబీవీ చేసిన అవినీతి అక్రమాలను వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. తాజాగా గత టీడీపీ హయాంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ …
Read More »