తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ‘సాగునీటి దినోత్సవ‘ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా కట్ట మైసమ్మతల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగునీటి విజయాలపై.. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏవీని రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గారు వీక్షించారు. అనంతరం నీటి ప్రవాహం, మా …
Read More »కాళేశ్వరం, గోదావరి జలాలతో సస్యశ్యామలం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం కోదాడ పట్టణంలోని వేమూరు సుధాకర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరి కూడా …
Read More »బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి భారీ చేరికలు
బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్ లో సంచలనం రేపిన వ్యాపమ్ స్కామ్ ను వెలుగులోకి తెచ్చిన ఆనంద్ రాయ్ బుధవారం ప్రగతిభవన్ లో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ వీరిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »గత పాలకులు మాటలు చెప్పిండ్రు తప్ప, పని చేయలేదు – మంత్రి కొప్పుల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు ధర్మపురి ఎస్ హెచ్ గార్డెన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు,. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి …
Read More »ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పిస్తాం
సికింద్రాబాద్ నియోజకవర్గం లో ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పించి ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ కార్పొరేటర్ సామల హేమ అధ్వర్యంలో డివిజన్ కు చెందిన ఆశా వర్కర్ లకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా …
Read More »రైల్వేస్టేషన్ లో ఓ ప్రేమికుడు విధ్వంసం
తమిళనాడు తిరుప్ పత్తూర్ రైల్వేస్టేషన్ లో ఓ ప్రేమికుడు విధ్వంసం సృష్టించాడు. బ్రాన్లైన్ ప్రాంతానికి చెందిన గోకుల్ అనే యువకుడితో తన ప్రేయసి మాట్లాడటం మానేసింది. దీంతో గోకుల్ తిరుప్పత్తూర్ రైల్వేస్టేషన్లోని సిగ్నల్ స్తంభం వద్దకు చేరుకొని రాళ్లతో సిగ్నల్ లైట్లను ధ్వంసం చేశాడు. శబ్దం విని అక్కడకు చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న గోకుల్ను అదుపులోకి తీసుకున్నారు.
Read More »మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Read More »మధ్యప్రదేశ్ లో తప్పిన ఘోర రైలు ప్రమాదం
మధ్యప్రదేశ్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిన్న రాత్రి షాపూర్ భిటోని స్టేషన్ సమీపంలో గ్యాస్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు రెండు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. జబల్పూర్ జిల్లాలోని ఓ గ్యాస్ ఫ్యాక్టరీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రధాన లైను ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
Read More »రెజ్లర్ సాక్షిమాలిక్ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో రెజ్లర్ సాక్షిమాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిరసనను ముగించట్లేదు.. ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని అమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తమకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
Read More »రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం
తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది
Read More »