టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …
Read More »రవితేజకు ముహూర్తం కుదిరింది
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …
Read More »నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహాత్య
ఏపీలో నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గొల్లపూడి నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న రామాంజనేయరెడ్డి ఈ రోజు మంగళవారం ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాంజనేయరెడ్డి హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని మరి ఆత్మహాత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వలనే రామాంజనేయ రెడ్డి ఆత్మహాత్య చేసుకున్నాడని విద్యార్థులతో పాటుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే …
Read More »యాలకులతో లాభాలు
యాలకులను తింటే చాలా లాభాలున్నాయి అని అంటున్నారు పరిశోధకులు. యాలకులు తింటే లాభాలెంటో తెలుసుకుందాం. యాలకులు తింటే క్యాన్సర్ ను నిరోధించే శక్తి ఉంది జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది నోటి దుర్వాసనను అడ్డుకుంటుంది శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది రక్తపోటును నివారించే గుణం ఉంది యాంటీ అక్సిడెంట్ గా పనిచేస్తుంది యూరినల్ సమస్యలు రాకుండా నివారిస్తుంది అల్సర్స్ రాకుండా అడ్డుకుంటుంది
Read More »దిల్ రాజుకే షాకిచ్చిన రష్మిక మంధాన
రష్మిక మంధాన వరుస విజయాలతో.. ఆకట్టుకునే అందం.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. తాను నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనేషన్ ను భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో రష్మిక మంధానను లీడ్ రోల్ గా అవకాశమివ్వాలని నిర్ణయించారంటా. అయితే అమ్మడు భారీగా …
Read More »మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించలేకపోయిన సంగతి విదితమే. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(105)ని ఆహ్వానించారు. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,బీజీఎల్పీ నేత అయిన పడ్నవీస్ మాకు అంత మెజారిటీ లేదని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన(56)ను …
Read More »హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ మీటింగ్ కు వేదిక కానున్నది. ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు డిజిటల్ మీడియా ,యానిమేషన్స్ ,వీఎఫ్ఎక్స్ ,వినోద రంగానికి సంబంధించి ఇండియాజాయ్ -2019 సదస్సు హైటెక్స్ లో జరగనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో వయాకామ్ 18,సోని పిక్చర్స్,డిస్కవరీ కమ్యూనికేషన్స్,రిలయన్స్ బిగ్ యానిమేషన్ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ సదస్సులో పాల్గొనున్నాయి. …
Read More »హైదరాబాద్ కు మరో ఖ్యాతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మహానగరానికి స్థానం దక్కింది. ఎక్కడి నుంచైన సరే నగరానికి తేలికగా చేరుకోవడం.. ప్రజా రవాణా సదుపాయం ఉండటం.వలసల తాకిడి జోరు.. అందుబాటులో అందరికీ అద్దె ఇల్లులు.. మౌలిక సదుపాయలు కల్పన ,పచ్చదనం ,గాలి వంటి పలు అంశాల వారీగా ఒక సంస్థ సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ …
Read More »లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్
ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ (90)హెల్త్ కండీషన్ ఇంకా విషమంగానే ఉన్నాట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అయితే అంతకు ముందు ఈ సమస్యతోనే ఆమెను ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో నిన్న సోమవారం తెల్లరుజామున చేర్చారు.
Read More »సీఎం జగన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను తీర్చడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలి. ఇందుకు ఈ వారం రోజులు అధికారులు ఎవరూ కూడా సెలవులు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా మాట్లాడుతూ” ఇసుక నిల్వచేసే కేంద్రాలను కూడా …
Read More »