తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …
Read More »దావోస్ కు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు వచ్చే ఏడాది జనవరి నెలలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తేది వరకు జరగనున్న ఫోరం 50వ సదస్సు(డబ్ల్యూఈఎఫ్)కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో టెక్నాలజీ ప్రయోజనాలు.. అందులోని సవాళ్లపై చర్చించాలని మంత్రి కేటీఆర్ కు …
Read More »మొక్కలు నాటిన పీవీ సింధూ
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చేయూతగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట వినూత్న …
Read More »మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ..?
ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో సరిగా అన్నం తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం తదితర అంశాలు కారణంగా మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి తరుణంలో మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు. ఏమి చేయాలంటే “కీర దోస రసం తాగితే హార్ట్ లోని మంట,కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీళ్లతో కల్పి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. సబ్జా గింజలు ,నిమ్మరసం కలిపి …
Read More »సంఘమిత్ర రైలులో దారుణం
రైలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ సమీపంలో సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో దారుణం జరిగింది.తినుబండరాలను అమ్ముకునే వ్యక్తి,హిజ్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తినుబండరాలు అమ్ముకునే వ్యక్తి హిజ్రాను రైలు నుంచి తోసివేయడంతో ఆమె నీటి కుంటలో పడి అక్కడక్కడే మృతి చెందింది.సలీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. .
Read More »శ్రీముఖిపై సైరా టైటిల్ సాంగ్
బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ హౌజ్లో ఉన్న ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్లో టైటిల్ రాహుల్కి లేదా శ్రీముఖి దక్కుతుందని అందరూ అంటున్నారు.శ్రీముఖిని విజేతగా నిలిపేందుకు చిరంజీవి నటించిన సైరా టైటిల్ సాంగ్ వాడుకున్నారు. టైటిల్ సాంగ్ని రీమిక్స్ చేసి బిగ్బాస్ 3 టైటిల్ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్ఫుల్ లైన్లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. హౌజ్లో ఆమె జర్నీని షార్ట్ అండ్ …
Read More »పవన్ మూవీకి నిర్మాత ఖరారు
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరల మూవీల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక రీమేక్ మూవీతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు పేరు ఖరారైనట్లు చిత్రపురి కాలనీలో వార్తలు వినిపిస్తున్నాయి.చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద పెద్ద సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దిల్ రాజు పేరు ఖరారైనట్లు …
Read More »ఖైదీపై మహేష్ షాకింగ్ కామెంట్
యువహీరో కార్తీ తన సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ.కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ మూవీ ఖైదీ. ఈ చిత్రంలో …
Read More »కీర్తి రెడ్డి సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతంలో సంచలనం సృష్టించిన మునగనూరు తల్లి హత్యకేసు నిందితురాలైన కీర్తిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈకేసును విచారిస్తున్న పోలీసులకు కీర్తి దిమ్మతిరిగే షాకింగ్ విషయాలను బయటపెడుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా తాజాగా కీర్తి రెడ్డి పోలీసు విచారణలో మాట్లాడుతూ” తన ప్రియుడు బాల్ రెడ్డినే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ప్రియుడు బాల్ రెడ్డి వలనే తనకు గర్భం …
Read More »5 విడతల్లో ఎన్నికలు
జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …
Read More »