తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు.రవీంద్ర భారతి లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయం లో ఉన్న ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టు కున్న ఓయూ విద్యార్థి నాయకులు.ప్రభుత్వ వస్తువులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ధర్నాకు దిగారు.సైఫాబాద్ …
Read More »తెలంగాణ నూతన మంత్రులు వీళ్ళే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు గురువారం ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నాం ఒంటి గంటకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనుముల రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా విక్రమార్క భట్టి,పొన్నాం ప్రభాకర్,సీతక్క,కొండా సురేఖ, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read More »తెలంగాణ డిప్యూటీ సీఎంగా సీనియర్ నేత..?
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో… బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో… బీజేపీ ఎనిమిది స్థానాల్లో …ఎంఐఎం పార్టీ ఏడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఈరోజు మధ్యాహ్నాం ఒంటి గంటకు ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. …
Read More »కాంగ్రెస్ హయాంలో రైతు ఆత్మహత్యలు..ఆకలి చావులు..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు,ఆకలి చావులు,కరెంటు గోసలు ఉండేవని పరకాల అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారంనియోజకవర్గంలోని సంగెం మండలం సోoమ్లతండా, తీగరాజుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, రైతు ఆర్ధికంగా ఎదుగుతున్నారని,కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని అంటున్నారని,రైతులకు రైతు బీమా ద్వారా రైతు చనిపోతే …
Read More »బిఆర్ఎస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం
తెలంగాణ లో కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 128-చింతల్ డివిజన్ ఎన్ ఎల్.బి.నగర్, శ్రీనివాస్ నగర్, పద్మశాలి బస్తి, వివేకానంద నగర్, రోడా మేస్త్రి నగర్, వల్లభాయ్ పటేల్ నగర్ లలో నిర్వహించిన ప్రచారానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ లోని అన్ని బస్తీలలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ వంటి …
Read More »జననేత కేసీఆర్ కు అడుగడుగునా నీరాజనాలు
బిఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలు దిగ్విజయంగా సాగుతున్నాయి. సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తూ జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఎప్పుడూ మీ వెంటే మేమంటూ మద్దతు ప్రకటిస్తున్నారు. మరోసారి మీరే మా సీఎం అంటూ హర్షాతిరేకాలతో అభిమానం చాటుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో.. విజయపథంలో సాగుతున్న ఈ సభలు గురువారం నాటికి 82 నియోజకవర్గాల్లో ప్రజా …
Read More »జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..?
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. చుండ్రు సమస్యలు పోయి జుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలంటే.. జుట్టులో అసలైన మెరుపు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి… బౌల్లో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. జుట్టు ఎక్కువగా ఉంటే తగిన పరిమాణంలో మిక్స్ చేసుకోవాలి. జుట్టుమీద మసాజ్ చేసినట్లు పట్టించి ఇరవై నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే …
Read More »బీసీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, 50 శాతం ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేయకపోతే వారిని ఇతర పార్టీలూ నమ్మవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. ‘మీ కోసం కొట్లాడి జైలుకు పోయినోళ్లను గెలిపిస్తారా… భూకబ్జా, చీటింగ్, అక్రమ సంపాదన కేసులు, …
Read More »అద్దెగర్భంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
దాతల వీర్యంతో సరగసీ (అద్దెగర్భం) విధానం ద్వారా బిడ్డలను పొందేందుకు 12 జంటలకు ప్రత్యేక అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును వెలువరించింది. 2023 మార్చి 14 నుంచి అమల్లోకి వచ్చిన అద్దెగర్భం చట్టంలోని సవరించిన నిబంధనల ప్రకారం.. సంతానం లేని దంపతులు దాతల బీజకణాల ద్వారా సరగసీ విధానంలో పిల్లలను కనే అవకాశం లేదు. సరగసీకి ఆ జంట తమ బీజకణాలను (భార్య అండం, భర్త వీర్యకణాలను) మాత్రమే …
Read More »బిసి బంధు ద్వారా రజకులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
చింతల్లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కుత్బుల్లాపూర్ రజక సంఘం అధ్యక్షులు సింగారం మల్లేష్ గారి అధ్వర్యంలో నిర్వహించిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బీసీ బందు కార్యక్రమాన్ని పెట్టిందని, ఈ పథకం ద్వారా …
Read More »