అభివృద్ధిని ఆకాంక్షించి బిఆర్ఎస్ కు ఓటు వేయండి
126-జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దుం నగర్, శ్రీనివాస్ నగర్, రింగ్ బస్తీలలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోటీ పడుతుందన్నారు. నాడు బస్తీలలో ఎక్కడ చూసినా మురుగు పరుగు, మంచినీటి కటకటలతో ప్రజలు …
Read More »కన్నులతో కవ్విస్తున్న శ్రీముఖి
పరువాలు ఒలకబోస్తున్న మృణాల్ ఠాకూర్
అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం
పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 6,7,8 వార్డు లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంవృద్దిగా పంటలు పండుతున్నాయని,దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపు పరిపాలనని ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని,సాగునీరు అందించడం వలన రైతులు పంటలు పండించడం …
Read More »ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలి
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివిటిపల్లి ఎలా ఉండేది, నేడు ఎలా మారిందో మీ కళ్లముందే కనిపిస్తుందన్నారు. ఐటీ పార్కుతోపాటు మరిన్ని కంపెనీలు వస్తున్నాయని, దీంతో నిరుద్యోగ యువతకు …
Read More »బిఆర్ఎస్ గెలుపులో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉండాలి
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో 126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ నాయకులు సయ్యద్ రషీద్ గారి ఆధ్వర్యంలో రింగ్ బస్తీకి చెందిన పలువురు యువకులు, మహిళలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని సీఎం కేసీఆర్ గారి …
Read More »టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర
బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్ టిఎస్ సంఘం అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులు .వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపాం.సీఎం కేసీఆర్ గారి ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రి గారిని కలవడం జరిగింది.రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ …
Read More »బీఆర్ఎస్ లోకి బాబు మోహన్ తనయుడు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం లో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బాబూమోహన్ కొడుకు ఉదయ్ బాబూమోహన్ బిఆరెస్ లో చేరారు. ఆదివారం సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ సమక్షంలో బిఆరెస్ తీర్థం పూచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఉదయ్ బాబూమోహన్ కు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్, గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.బిఆరెస్ లోకి …
Read More »గర్భంతో ఉండగా తల్లులు ఒత్తిడికి గురైతే ఏమవుతుందంటే ..?
ప్రస్తుత బిజీ బిజీ జీవితంలో గర్భంతో ఉండగా తల్లులు ఒత్తిడి, ఆందోళనకు గురై సంఘటనలు మనం చూస్తూనే ఉంటాము .. అయితే ఇలా ఒత్తిడికి గురైన తల్లులకు పుట్టబోయే పిల్లల ప్రవర్తనపై ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. ‘ప్రెగ్నెన్సీ సమయంలో తల్లుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి. వారికి తగిన మద్దతు ఇవ్వటమన్నది అత్యంత కీలకం. అప్పుడు పుట్టబోయే పిల్లల మానసిక ప్రవర్తనలో సమస్యలు తలెత్తవు’ అని …
Read More »