Home / Tag Archives: slider (page 158)

Tag Archives: slider

ఏపీ బీజేపీలోకి మాజీ సీఎం

ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరు కిరణ్ కుమార్ రెడ్డి.. అయితే అయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు.. జాతీయ   స్థాయిలో ఆయనకు పదవి ఇచ్చేందుకు హామీ …

Read More »

ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.

Read More »

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ -ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

దేశంలోనే సంచలనం సృష్టించిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను ప్రశ్నించబోయే ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకోకుండా కట్టడి చేసేలా ఇప్పటికే అదనపు …

Read More »

బాలయ్య వస్తేనే పెళ్ళి చేసుకుంటా అంటున్న అభిమాని

ఏపీలో ఓ వీరాభిమాని తన అభిమాన హీరో అయిన నందమూరి బాలకృష్ణ రాకపోతే పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్నాడు. రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన  చింతల అగ్రహారం వాసి పెద్దినాయుడు స్టార్ హీరో.. యువరత్న .. నటసింహం బాలకృష్ణకు వీరాభిమాని. ఈయనకు రెండేళ్ల క్రితమే ఓ యువతితో నిశ్చితార్థం అయింది.. ఈ శనివారం తన పెళ్లి జరగనుంది. కరోనా ఉండటంతో బాలయ్య రాలేరని ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు.. ఇప్పుడు …

Read More »

43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్సింగ్స్ ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ఖవాజా 422 బంతుల్లో 180 పరుగులు చేశాడు. భారత్ వేదికగా ఒక టెస్ట్ ఇన్సింగ్స్ అత్యధిక బంతులు (422) ఎదుర్కొన్న ఆటగాడిగా ఖవాజా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు 1979లో యాలోప్ ఈడెన్ గార్డన్స్లో 392 బంతులు ఎదుర్కొన్నాడు. తాజా ఇన్నింగ్స్లో ఖవాజా 43 …

Read More »

రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్ సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 300 క్యాచ్ లు అందుకున్న రెండో భారత క్రికెటర్ గా కోహ్లి ఘనత అందుకున్నారు. తొలి ఇన్సింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ నాథన్ లియాన్ క్యాచ్ అందుకొని ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో …

Read More »

శంషాబాద్ లో మంత్రి కొప్పుల కు ఘన స్వాగతం

అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు హైదరాబాద్ చేరుకున్నారు.పది రోజుల పాటు పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ధర్మపురి నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గారు అమెరికా పర్యటన ఘన స్వాగతం అయిందని అన్నారు, అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజల ఆధరాఅభిమానులు కనబరిచిన వారికి మంత్రి ధన్యవాదాలు …

Read More »

హైదరాబాద్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ రూల్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ రూల్స్ ఉండనున్నయి.. ఇందులో భాగంగా నగరంలోని ఇందిరా పార్కు  నుంచి వీఎస్టీ వ‌ర‌కు కొన‌సాగుతున్న స్టీల్ బ్రిడ్జి  నిర్మాణ ప‌నుల కార‌ణంగా ఆ మార్గంలో మూడు నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు  ప్ర‌క‌టించారు. ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని …

Read More »

అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమం

గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని ధర్మారం లో గల ప్రైమరీ స్కూల్ లో రెండోవ విడత కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన కార్పొరేటర్ సుంకరి మనిషా శివ కుమార్ ….ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచం లోనే ఎక్కడా లేదన్నారు..బాధితులకు అక్కడికక్కడే కళ్ళ జోడు ను అందిచడమే కాకుండా అవసరమయ్యే …

Read More »

దేవాలయాల పూర్వవైవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి పూర్వవైభవం తెచ్చిందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని ఎర్రవరంలో శ్రీ దూళ్ల గుట్ట వైకుంఠ బాల ఉగ్ర లక్ష్మీ నారసింహ స్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు తన సతీమణి ఇందిరాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat