తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డికి ఉన్న అజ్ఞానాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ …
Read More »రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
హిందీ ‘దృశ్యం’-2 ట్రైలర్ విడుదల
ఇండియన్ ది బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో ఈ సినిమా టాప్ ప్లేస్లో ఉంటుంది ‘దృశ్యం’ ఒకటి.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఒక సంచలనం. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే గానీ, నటీనటులు పర్ఫార్మెన్స్ గాని వేరే లెవల్లో ఉంటాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్హాసన్, హిందీలో అజయ్ దేవగన్లు రీమేక్ చేశారు. ఇక ఈ మూడు …
Read More »కీర్తి సురేష్ కు భోళా శంకర్ టీమ్ సర్ ఫ్రైజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్… మహానటి కీర్తి సురేష్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న కీర్తి సురేష్.. ఈ ఏడాది గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. సాని కాదియం, సర్కారువారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కీర్తి కెరీర్కు మంచి బూస్టప్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్పైన ఉన్నాయి. అందులో భోళా శంకర్ …
Read More »హైదరాబాద్ కు మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ …
Read More »ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు ఝలక్
తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఝలక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు.. కాగా బూర నర్సయ్య మునుగోడు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒక బ్రాండ్. తాను తీసే సినిమాల్లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు పూరి. అతి తక్కువ సమయంలో క్వాలిటీ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు. ఇండస్ట్రీ హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే పూరికి వరుసగా ఫ్లాపులున్న ఆయన్ని అభిమానించేవారు మాత్రం అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గదంటారు. ‘లైగర్’తో పరాజయాన్ని తర్వాత …
Read More »84 మంది కొత్త నటీనటులతో ‘హసీనా’
నవీన్ ఇరగాని దర్శకత్వంలో ఎస్.రాజశేఖరరెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రియాంక డే టైటిల్ పాత్రను పోషించిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మొదలైంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ను హీరో అడవి శేష్ రిలీజ్ చేసి ‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం. 84 మంది కొత్త నటీనటులతో …
Read More »టైంకి తినకపోతే లావైపోతారా..?
ప్రస్తుత అధునీక బిజీబిజీ జీవన గమనంలో సమయానికి కాస్త తిండి.. సరిపడా నిద్ర పోని వారిని చాలా మందిని మనం చూస్తున్నాము. ఇలా చేయడం వలన ఎన్నో అనారోగ్య కారణాలకు గురవుతుంది. అయితే సమయానికి తింటేనే ఆరోగ్యంగా ఉంటామని ఇటు మన పెద్దలు.. వైద్యులు నిత్యం చెప్పే మంచి మాట. అంతే కాకుండా రాత్రిపూట త్వరగా తిని కంటినిండా హాయిగా నిద్రపోవాలని కూడా సూచిస్తారు. కానీ ఈ విషయాన్ని చాలా …
Read More »ఏపీలో గ్యాంగ్రేప్ కలకలం
ఏపీలో కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్రేప్ కలకలం రేపుతుంది.జిల్లాలోని గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై సామాహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్లో చిత్రీకరించి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడింది పది, ఇంటర్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »