తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ కెరటం, నేడు ప్రగతి ప్రస్థానం అని అన్నారు. తెలంగాణ నాడు పోరాటాలకు పుట్టినిల్లు.. నేడు అభివృద్ధి లో దేశానికే దిక్సూచి అని ట్వీట్ చేశారు. నాడు ఉద్యమ కెరటం..నేడు ప్రగతి ప్రస్థానం..! నాడు పోరాటాలకు పుట్టినిల్లు..నేడు అభివృద్ధి లో దేశానికే దిక్సూచి..!! రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.#JaiTelangana pic.twitter.com/WDpVf2Md7N — …
Read More »రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .అనంతరం కోర్టు సమీపం నందు ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాట్లాడుతు ఉద్యమనేత …
Read More »ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే …
Read More »కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాం….
ఐనవోలు మండలం మండలం సింగారం గ్రామానికి చెందిన జక్కుల వీరస్వామి గారు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. దింతో టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి కుటుంబ సభ్యులైన జక్కుల శ్రీలత గారికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా ఇంటికి వెళ్లి బాధిత కు అందజేశారు. ఈ సందర్బంగా క్రియాశీల …
Read More »సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం ఉదయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి ఆరుగురు మృతి చెందారు.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది.
Read More »అందాల ఆరబోతలో హద్దులు చెరిపిన అనన్య పాండే
మామిడి పండ్లతో ఇలా చేస్తే..?
పోషకాలలో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- సి, ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది. ♦ మామిడి పండ్లలో మాంగిఫెరిన్, టర్పెనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ …
Read More »సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్ కేకే పేరొందిన కృష్ణకుమార్ కున్నత్ (53) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.
Read More »విద్య మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే జోగురామన్న భూమి పూజ
జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో ఏర్పాటుచేసిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న గారు పాల్గొని అదనపు విద్య మౌలిక వసతులకు కృషి చేస్తూ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు… మొదట గ్రామస్తులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం స్థానిక సంస్థల పాఠశాలల బలోపేతానికి ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యా ప్రణాళిక వ్యవస్థలు పటిష్ట …
Read More »