స్వచ్ఛ భారత్ మిషన్లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ కృషి ఫలితమని మంత్రి అన్నారు. దేశంలోనే వినూత్నంగా కెసిఆర్ …
Read More »గోవా మాజీ సీఎంను రాజ్యసభకు నామినేట్ చేసిన తృణమూల్ కాంగ్రెస్
గోవా మాజీ సీఎం లుయిజినో ఫలేయిరోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. మాజీ సీఎం లుయిజినో సేవలు దేశానికి అవసరమని, తమ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తన ట్విట్టర్లో తెలిపింది. నవంబర్ 29వ తేదీన పశ్చిమ బెంగాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఫలేయిరో వచ్చే …
Read More »November 30న భారత్లో రెడ్మి నోట్ 11టీ లాంఛ్
భారత్లో నవంబర్ 30న రెడ్మి నోట్ 11టీని షియోమి లాంఛ్ చేయనుంది. చైనాలో రెడ్మి నోట్ 11 సిరీస్ను కంపెనీ అక్టోబర్ చివరిలో ప్రవేశపెట్టింది. రెడ్మి నోట్ 11 రీబ్రాండెడ్ వేరియంట్గా రెడ్మి నోట్ 11టీని భారత్లో షియోమి ప్రవేశపెట్టనుంది. ఇక రెడ్మి నోట్ 11 ప్రొ, రెడ్మినోట్ 11 ప్రొ+లు వచ్చే ఏడాది ఆరంభంలో భారత్లో లాంఛ్ కానున్నాయి. ఇక రెడ్మి నోట్ 11 6.6 ఇంచ్ ఐపీఎస్ …
Read More »నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ICU వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు…తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి గారు …
Read More »Team India వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ..?
టీమిండియా వన్డే కెప్టెన్ కోహ్లి భవిష్యత్తుపై చర్చలు జరపాలని బీసీసీఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భారం తగ్గించి అతడు బ్యాటింగ్ పై దృష్టిపెట్టేందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తోందట. ఈ మేరకు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందే కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బీసీసీఐ కోరనుందట. కోహ్లి ఇప్పటికే 3 టీ 20 కెప్టెన్ తప్పుకున్నాడు.
Read More »ఉదయాన్నే Tiffen ఏమి తింటున్నారు..?
నూనె అధికంగా ఉన్న టిఫిన్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. తక్కువ ఆయిల్ వాడి, తృప్తిగా తినగలిగే టిఫిన్లను ఎంచుకోవాలి. పోహా (నానబెట్టిన అటుకులు) చాలా హెల్తీ. దీని వల్ల శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందుతాయి. ఎగ్స్.. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. అరటి పళ్లలో ఫైబర్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. నేరుగా అరటిని తినడానికి ఇష్టపడని వారు స్మూతీ చేసుకోవచ్చు. వీటితో పాటు మొలకెత్తిన గింజలు కూడా చాలా మంచివి.
Read More »ఏపీ మండలి చైర్మన్ గా మోషేను రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గా ప.గో. జిల్లాకు చెందిన గా ఎమ్మెల్సీ మోషేను రాజు ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆయనకే ఎక్కువ అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోషేను రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీ, రాజమండ్రి లోకసభ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై క్లారిటీ లేదు.
Read More »దేశంలో కొత్త వైరస్ ‘నోరో’
దేశంలో కొత్త వైరస్ ‘నోరో’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. US శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి దీని లక్షణాలు. ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది. కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి …
Read More »దళితబంధుకు రూ.250 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని 4 మండలాల్లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా 3 మండలాలకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చింది. ఇప్పటికే ఆయా మండలాల్లో దళిత బంధు ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు అవగాహన సదస్సులు నిర్వహించారు.
Read More »మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.
కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. అక్రమంగా ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్కు కృష్ణా జలాలను తీసుకెళ్తుంది. కృస్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా రావడం లేదు. కృష్ణా బేసిన్లో …
Read More »