Home / Tag Archives: slider (page 703)

Tag Archives: slider

ఖర్జూరం తింటే

ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దంతక్షయాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.  ఎముకలను దృఢపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రేచీకటిని నివారిస్తుంది. శరీరానికి ఐరన్ అందిస్తుంది. ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.

Read More »

వేడి వేడి టీ తాగితే…?

చాలా మందికి పొద్దున్నే టీ తాగనిదే పొద్దు గడవదు. అయితే మరీ హాట్ ఛాయ్్న తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వేడి టీ వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు. 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై తొమ్మిదేళ్లు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు… పొగ తాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రోజూ వేడి వేడి టీ లేదా కాఫీ తీసుకునేవారిలో క్యాన్సర్ అవకాశాలు …

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కేసులు, 3,128 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు పెరగ్గా, ఇప్పటివరకు 3,29,100 మంది కరోనా ధాటికి చనిపోయారు. మరో 2,38,022 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 2,56,92,342కు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు

క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. నేటితో ముగియ‌నున్న లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం పొడిగించింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్ణ‌యం తీసుకున్న‌ది. జూన్ 9వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. నేటి వ‌ర‌కు రోజుకు 4 గంట‌లు మాత్ర‌మే మిన‌హాయింపు ఇవ్వ‌గా, ఆ స‌మ‌యాన్ని మ‌రో మూడు గంట‌ల పాటు పొడిగించారు. ఇక ప్ర‌తీ …

Read More »

నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం

నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? ‘మీకు వ్యవసాయం వస్తదా?’ అని ప్రశ్నించిన నోళ్లతోనే.. ‘మీకే వ్యవసాయం వస్తదని’ చెప్పించాలంటే ఎంత …

Read More »

మోడీ ఏడేండ్లు పాలనలో అన్ని ఏతులే

అచ్ఛేదిన్‌ కహా..? తిరోగమనంలోకి దేశం – ప్రధాని విధానాలు ప్రమాదకరం – నోట్లరద్దు నుంచి కోవిడ్‌-19 వరకు ప్రతిదీ విఫలమే – ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : నిపుణుల ఆందోళన కేంద్రంలో అధికారమార్పిడి జరిగితే తమ ఆశలు నెరవేరుతాయనుకున్నారు. రెండుసార్లు అధికారమిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్నా.. కష్టాలు.. కన్నీళ్లే మిగిలాయన్న వాదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. అచ్ఛేదిన్‌ (మంచిరోజులు) వస్తాయని చెప్పుకుంటూ.. మతరాజకీయాలతోనే ఓటు బ్యాంకు …

Read More »

TSPSC సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తానోబాను శాలువతో సత్కరించిన ఎమ్మెల్సీ కవిత

ఇటీవల నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యురాలుగా ఎంపికైన కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ,ఆదర్శవంత సేవలు అందించాలని సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read More »

తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా లాక్‎డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్‎డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని …

Read More »

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పువ్వాడ అండ

ఆర్టీసీ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసాగా నిలుస్తున్నారు. క్లిష్ట సమయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజయ్..ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో సూచించిన బాటలో పయనిస్తూ ఆర్టీసీలో రవాణా శాఖ లో సంచలనాత్మక కార్యక్రమాలు మొదలు పెట్టారు పార్సిల్ కొరియర్ కార్గో సర్వీస్ పై సీఎం చేసిన సూచనలను తక్షణమే ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాలు సాధించే దిశగా దానిని మలిచేందుకు కు కృషి …

Read More »

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్రాజెక్టుల పురోగ‌తిపై మంత్రి జగదీష్ సమీక్షా

ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో కొత్త‌గా నిర్మించ త‌ల‌పెట్టిన లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాల‌ని మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్రాజెక్టుల పురోగ‌తిపై న‌గ‌రంలోని జ‌ల‌సౌధ‌లో మంత్రి శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యేలు గాద‌రి కిశోర్‌, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీపీఆర్‌లు పూర్తి చేసి స‌త్వ‌ర‌మే నిర్మాణాలు చేప‌ట్టాల‌న్నారు. సూర్యాపేట జిల్లా ఎస్సారెస్పీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat