డీఎంకే ఒక ఆన్లైన్ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్లైన్లోనే నిర్వహిస్తుందన్నారు. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం …
Read More »నన్ను ఆ దర్శకుడు బలత్కారించబోయాడు-హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్లోని డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. దాంతో అందరి దృష్టి బాలీవుడ్పై పడింది. ఈ నేపథ్యంలో నటి పాయల్ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ‘ఒక ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓసారి మాట్లాడాలని.. అనురాగ్ ఇంటికి పిలిచారు. …
Read More »రేణూ దేశాయ్ రీఎంట్రీ
రేణూ దేశాయ్.. పరిచయం అక్కరలేని పేరు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్ నడుస్తోంది. అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే.. మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్ …
Read More »ధోనీ నిర్ణయానికి షాక్
డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్తో ఆరంభ మ్యాచ్లో నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్లో బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. కానీ, సామ్ కర్రాన్ను తనకంటే ముందుగా బ్యాటింగ్కు పంపి మహీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో కర్రాన్ (6 బంతుల్లో 18) ధాటిగా ఆడి చెన్నై …
Read More »ఢిల్లీ సూపర్ విజయం
అటు స్టొయినిస్..ఇటు మయాంక్ అగర్వాల్ అసాధారణ ఆటతీరుతో అభిమానులకు అసలు సిసలు మజాను చూపించారు. కానీ చివరకు పంజాబ్ జట్టుకు దురదృష్టం వెంటాడడంతో పరాజయం పాలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. దీంట్లో మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ అదిరే బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్కు …
Read More »కేంద్ర సర్కారుపై మంత్రి హారీష్ ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేసినా.. కేంద్రం రైతుల గుండెల్లో బాంబులు వేస్తున్నదన్నారు. తెలంగాణలో మక్క లు బాగా పండాయని, 35 శాతం ధర తగ్గించి విదేశాల నుంచి మక్కలు తెప్పిస్తే, దేశంలో పండించిన మక్కజొన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక …
Read More »బిగ్ బాస్ -4: ఒకరు ఔట్..ఒకరు సేఫ్
లీకు వీరులు చెప్పినదానికి అటూఇటుగా బిగ్బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. కాకపోతే హారికను సీక్రెట్ రూమ్లోకి పంపించకుండా ఇంట్లోనే కొనసాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి హౌస్లో ఒకరిని నామినేషన్లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివరిసారిగా హరికథ చెప్పి మొదటిసారి ఔరా అనిపించింది.
Read More »కరోనా నుండి బయటకొచ్చా
కరోనా నుంచి, క్వారంటైన్ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అన్నారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్ తర్వాత నెగటివ్గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా
Read More »హిందీలో టబు..తెలుగులో తమన్నా
యువహీరో నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్. సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. హిందీ హిట్ ‘అంధాధున్’కి రీమేక్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేశ్ కథానాయికగా నటించనున్నారు. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేయనున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికకు చోటుంది. కథలో కీలకమైన ఆ పాత్రను హిందీలో టబు …
Read More »తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరగా.. 1,033మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 30,573 కరోనా యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,39,700మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధితో 322 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. …
Read More »