తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరింది. తెలంగాణలో గత 24గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 770 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ 1,752మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 84,163 మంది …
Read More »మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది దీని లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన స్వీకరించి నేడు సహస్త్రధర; ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు; కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో …
Read More »ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …
Read More »గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్.
గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్. ? ఒక్క పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు అందిస్తున్నాం ? పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నదే సీఎం ఆలోచన ? అర్హులకు రెండు పడక గదుల ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ సకల్పం ?రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తాం. ? కాళేశ్వరం ప్రాజెక్ట్ తో జిల్లాలోని ప్రతి ఏకరా సాగులోకి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే … ప్రతి ఎకరా సాగులోకి
పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.. అర్హుల కు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాల న్నదే ప్రభుత్వ సంకల్పం.. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడతాం. స్టీల్ బ్యాంక్ లతో ప్లాస్టిక్ కు చెక్ స్వచ్ఛ గ్రామాల అంశంలో దేశానికే తెలంగాణ ఆదర్శం చెరువులు నిండినా ఒక్కటి కూడా తెగలేదంటే అది …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి మాధవి
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి సాకేత్ మాధవి…. అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి సాకేత్ మాధవి అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను …
Read More »కెసిఆర్ ఐలాండ్ అభివృద్ధికి పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు – అంచనా వ్యయం రూ.20 కోట్లు *అత్యాధునిక హంగులతో కాటేజీలు *ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఫ్లోటింగ్ రెస్టారెంట్ *గుట్టపై భాగంలో ప్రెసిడెన్షియల్ సూట్ *పిల్లలకు, పెద్దలకు వేర్వేరు స్విమ్మింగ్పూల్స్ *లోయర్ మానేరు డ్యాం మధ్యలో 4 ఎకరాల్లో మైసమ్మగుట్టపై ఏర్పాటు *రూ.20 కోట్ల అంచనాతో రాష్ట్ర పర్యాటకశాఖ గ్రీన్సిగ్నల్ *అంతర్జాతీయస్థాయి పరిజ్ఞానంతో కాటేజీల నిర్మాణం ————————————————- కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లోయర్ మానేరు …
Read More »తెలంగాణలో కొత్తగా 1842కరోనా కేసులు
? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1842 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 106091 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 761 మంది ?డిశ్చార్జ్ అయినవారు 82411 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 22919 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 16482
Read More »సినిమా షూటింగ్లకు అనుమతి..మార్గదర్శకాలు ఇవే..
సినిమా , టీవీ ఇండస్ట్రీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. షూటింగ్లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ ఎస్ఓపీలను ఖరారు చేసినట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాలు, …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తిరువనంతపురం ఎంపీ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ గారు . గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతుంది . చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు విసిరినా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఢిల్లీ లోని తన అధికార నివాసంలో మొక్కలు నాటిన తిరువంతపురం ఎంపీ శశి థరూర్ గారు …
Read More »