తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 వ విడత హరిత హారంలో బాగంగా 22వ డివిజన్ లోని గొల్లవాడ హనుమాన్ గుడి వద్ద మేయర్ గుండా ప్రకాశ్ రావు,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతు,కమీషనర్ పమేల సత్పతి,పోలీస్ కమీషనర్ రవిందర్,కార్పోరేటర్లు,కో ఆఫ్షన్ సభ్యులతో కలిసి హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..వరంగల్ మహానగర పాలక సంస్థ …
Read More »తెలంగాణ పారిశ్రామిక ప్రగతి పైపైకి
తెలంగాణ పారిశ్రామిక రంగం 2019-20లో ఘనమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. జాతీయ జీఎస్డీపీ (స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి) సగటుతో పోల్చుకుంటే రాష్ట్రం 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2018-19లో 4.55 శాతం నమోదు కాగా 2019-20లో అది 4.76 శాతానికి పెరిగిందని చెప్పారు. తలసరి ఆదాయంలో జాతీయ సగటు రూ.1,34,432 కాగా …
Read More »దేశంలో కరోనా సరికొత్త రికార్డు నమోదు
భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కొత్త కేసుల నమోదులో ఎప్పటికప్పుడు పాత రికార్డులను చెరిపేస్తూ బెంబేలెత్తిస్తోంది. తాజాగా దేశంలో 24 గంటల్లో ఏకంగా 15,968 మంది కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. దేశవ్యాప్తంగా మరణాల ఉద్ధృతి కూడా పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో 465 మంది ప్రాణాలను ఈ వైరస్ బలి తీసుకుంది. ఆది నుంచీ కరోనా ధాటికి వణికిపోతున్న మహారాష్ట్రలో …
Read More »నిరుద్యోగులకు ఎస్బీఐ శుభవార్త
నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ స్టేట్బ్యాంకు (ఎస్బీఐ) 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. తమ వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తులు చేయొచ్చని సూచించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యుమ్, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్బీఐ కమిటీ అభ్యర్థులను …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు వైకాపా అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరు ఖరారైంది. ఆయన గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో సహా నామినేషన్ ప్రక్రియకు వైకాపా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థిగా డొక్కా పేరును వైకాపా అధికారికంగా ప్రకటించలేదు. ఆయనతో నేరుగా నామినేషన్ దాఖలు చేయిస్తోంది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. తెదేపా …
Read More »రైతుబంధు పథకంలో ఆంక్షలు లేవు
రైతుబంధు నిధులు ఇంకా జమకాని రైతుల సందేహాలను క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధు పథకం అమలులో ఏ విధమైన ఆంక్షలు లేవని.. సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శమని.. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో …
Read More »నర్సాపూర్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ అర్బన్ పార్క్ వేదికైంది. సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1765 ఎకరాల్లో నర్సాపూర్ ఆర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్కు అతి సమీపంలో రూ.20 కోట్లతో ఈ పార్కు ఏర్పాటు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పార్కులో మొక్కలు నాటిన తర్వాత సీఎం కేసీఆర్, …
Read More »ఏపీలో కొత్తగా 448 కరోనా కేసులు
ఏపీలో కరోనా పరీక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి .అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.మరణాలు కూడా అదికం అవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా బారిన పడి ఈ రోజు 10 …
Read More »తెలంగాణలో కొత్తగా 891కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 891. ఇప్పటి వరకు 10444 పాజిటివ్ కేసులు. ఇప్పటి వరకు మృతి చెందిన వారు 225 మంది. డిశ్చార్జ్ అయినవారు 4361 మంది. యాక్టివ్ కేసుల సంఖ్య 5858
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం 15,968కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది.ఒక్క మంగళవారమే 465మంది కరోనాతో ప్రాణాలను విడిచారు.ఇప్పటివరకు 14,476మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో 10,495మంది కరోనా నుండి కోలుకున్నారు.మొత్తం 2,58,685మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.1,83,022మంది చికిత్స పొందుతున్నారు..
Read More »