తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు పై అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోరాడతానని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ సమస్య పై చంద్రబాబు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించారు కదా ఇప్పుడు చంద్రబాబు …
Read More »రకుల్ రెడ్ డ్రెస్సు …మధ్యలో తొంగి చూస్తునట్టు ఆకర్షించే వాటి అందాలు
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల పరంగా బిజీగానే ఉన్నా కూడా మధ్య మధ్యలో మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వాళ్లకు కనువిందు చెయ్యడానికి మొహమాటపడదు. అవసరమయితే దానికి ప్రత్యేకంగా టైమ్ కూడా కేటాయిస్తుంది. రీసెంట్గా జరిగిన వోగ్ అవార్డ్స్ కోసం ఒక రెడ్ కలర్ గౌన్తో రెడీ అయ్యింది రకుల్. ఆ ఈవెంట్లో ఒక పక్క ధగ ధగమనే రెడ్ డ్రెస్సు అందాలు, మళ్ళీ మధ్యలో …
Read More »నీ కెరీర్ సోషల్ మీడియాకే అంకితమా..? అనుపమాకు సవాల్ !
అనుపమ పరమేశ్వరన్..తన కెరీర్ మొదటి సినిమా ప్రేమమ్ తోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో, స్టైల్ తో దర్శకులను మెప్పించి మంచి పేరు సంపాదించింది. అదే ఊపుతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా మంచిగానే రాణించింది. అలా నడుస్తున్న తన సినీ ప్రయాణంలో ఒక్కసారిగా పుకార్లు మొదలయ్యాయి. అవేమిటంటే క్రికెటర్ బూమ్రాతో తనకు ఎఫైర్ ఉందనే వార్త బాగా వైరల్ అయ్యింది. …
Read More »టిక్ టాక్ వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.. కష్టపడి సాధించిన ఉద్యోగాలు కోల్పోతున్నారు
టిక్ టాక్ అనే సోషల్ మీడియా యాప్ తో చాలామంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తాము కష్టపడి సంపాదించిన ఉద్యోగాలను కూడా టిక్ టాక్ వల్ల కోల్పోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు టిట్ టాక్ మోజులో పడి మృతి చెందాడు… ఈ ఘటన స్థానికులను కలచివేసింది. తెలంగాణలోని భీంగల్ మండలం గోను గొప్పుల గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులోని కప్పుల వాగు చెక్ …
Read More »బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ సాయం చేశాడా..?
ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలోని దేవీ పట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్య బోల్తా పడిన ఒక బోటు ప్రమాదంలో తెలంగాణ ,ఏపీలకు చెందిన పలువురు మృతి చెందడమే కాకుండా పదమూడు మంది మృతదేహాలు లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు టాలీవుడ్ స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో కుటుంబానికి రూ ఐదు లక్షల చొప్పున చనిపోయిన …
Read More »పంత్పై సోషల్మీడియాలో సైటైర్లు
క్రికెట్లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో పంత్(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే …
Read More »బిగ్ బాస్ లో అమ్మాయిలకు అండగా ఒకడున్నాడట..ఎవరా ఒక్కడు ?
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి హౌస్ లో మొత్తం 10మంది ఉన్నారు వారిలో ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు …
Read More »ఒక్కసారి ఈ వీడియో చూస్తే పడీపడీ నవ్వుతారు..!
నైన్టీస్లో ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన జంబలకిడిపంబ సినిమా గుర్తుంది కదా..ఆ సిన్మాలో మగవాళ్లంతా ఆడవాళ్లలా మారిపోతారు..అచ్చం ఆడవాళ్లలా చీరలు కట్టుకుని, ఇంటిపనులు చేస్తూ.. ముత్యాల చెమ్మచెక్కా..రతనాల చెమ్మచెక్కా అంటూ డ్యాన్సులు వేస్తుంటారు..ఇక ఆడవాళ్లంతా ప్యాంట్లు, షర్ట్లు వేసుకుని, సిగరెట్లు, మందూ, పేకాట ఆడుతూ అచ్చం మగవాళ్లలా ప్రవర్తిస్తారు. నరేష్, ఆమని జంటగా ఈవీవీ సృష్టించిన ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా సేమ్ టు …
Read More »మత్తెక్కించే అందాలతో రకుల్..వైరల్ అవుతున్న ఫోటో !
రకుల్ ప్రీత్ సింగ్..తన అందంతో, నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. రకుల్ టాలీవుడ్ లోనే కాదు తాను అడుగుపెట్టిన ప్రతీచోట హిట్ కొట్టి తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఏ హీరోయిన్ ఐన సరే సినిమాలు తీసామా, డబ్బులు వచ్చాయా. ఇదే ఆలోచిస్తారు, కాని ఈ ముద్దుగుమ్మ అలా ఆలోచించదు. నటన పరంగానే కాకుండా బిజినెస్ పరంగా …
Read More »చంద్రబాబును కించపరిచేలా పోస్టులంటూ లోకేష్ ఆక్రోశం..!
తెలుగు రాజకీయాల్లో తప్పులు తాము చేసి పైకి మాత్రం పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చే నేతల్లో చంద్రబాబు, లోకేష్ల తర్వాతే ఎవరైనా. తప్పులు తాము చేస్తూ..ఎదుటోళ్లు ఆ తప్పులు చేస్తున్నారంటూ..గగ్గోలు పెట్టి…ప్రజలను మభ్యపెట్టడం ఈ తండ్రి కొడుకులకే తెలిసిన విద్య. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టించి…అదిగో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ దుష్ప్రచారం చేయించి..అడ్డంగా దొరికిన పోయిన ఘనత..బాబు, లోకేష్లదే. గత ఐదేళ్లలో నాటి ప్రతిపక్ష …
Read More »