Home / Tag Archives: tdp (page 222)

Tag Archives: tdp

బాలయ్యకు దిమ్మతిరిగే షాక్..జగన్ స్కెచ్ అదుర్స్ !

ఏపీలో జగన్ సునామీ ప్రభంజనం సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ కోలుకోలేకపోయింది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి చవిచూశారు.ప్రతీ జిల్లాలోను వైసీపీదే ఆధిపత్యం సాగింది.టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న జిల్లాలో కూడా వైసీపీనే విజయకేతనం ఎగరేసింది.ఇవన్నీ పక్కన పెడితే టీడీపీకి ఎదురులేని జిల్లా ఏదైనా ఉంది అంటే అది అనంతపురం అనే చెప్పాలి.అందులోను హిందూపురం నియోజకవర్గం వరకు చూసుకుంటే ఇక్కడ టీడీపీ …

Read More »

జ”గన్”మార్కు-ఏకంగా రూ.3000నుండి రూ.10,000

ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నాడు.తాజాగా రాష్ట్రంలోని ఆశావర్కర్లకు తీపి కబురును అందించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్ల జీతాలను పెంచుతూ వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రూ.3000లుగా ఉన్న ఆశావర్కర్ల జీతాన్ని రూ పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆశావర్కర్లు గతంలో టీడీపీ …

Read More »

ఇరురాష్ట్రాల మధ్య నడుస్తున్న ఓ వివాదానికి అప్పుడే వివాదానికి పరిష్కారం లభించిందా.? ఏమిటది.?

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్ విభాగానికి చెందిన ఒక భవనంతోపాటు, ఇతర కార్యాలయాలకు మరో భవనం కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ భవనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం చెరిసగం కేటాయించిన విషయం తెలిసిందే.. అయితే 2014లో ఏపీలో ఏర్పడిన …

Read More »

సీఎం జగన్ మానవతావాదానికి అధికారులు ఎలా ఫీలవుతున్నారో తెలుసా.?

ఏపీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి ప్రశంసలు పొందుతున్నారు. రాజకీయాలు, గెలుపోటములు పక్కన పెడితే హద్దులు లేని మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తిగా ఈ యువ సిఎం చరిత్రలో నిలిచి పోతారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని నరేంద్రమోడిని కలిసినపుడు సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కూడా వెంట తీసుకెళ్లారు. రాజకీయాల్లో, పాలనాపరమైన విధానాల్లో ఇది కచ్చితంగా గొప్ప విషయం.. సాధారణంగా ఎవరూ అటువంటి చాన్స్ అధికారులకివ్వరు.. …

Read More »

రాజధాని భూ దోపిడిదారులపై జగన్ ఉక్కుపాదం..!

రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు బినామీలతో భూములు కొన్నారు.ఈమేరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశించనుంది.అదేగాని జరిగితే టీడీపీ బడా నాయకులు బయటకు వస్తారు.ఇందులో ముఖ్యంగా కొంతమంది నాయకులు వీరే..! 1) పి. నారాయణ (టీడీపీ మంత్రి) ఈయన 432 కోట్లు పెట్టి అసైండు భూములతో కలిపి కొన్న భూములు 3,129 ఎకరాలు. భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలంలోని మంధాడం, లింగాయపాలేం , రాయపుడి, ఉద్దండరాయుని …

Read More »

కోడెల శివ ప్రసాదరావు కుమారుడు అరెస్టుకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు

ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ నేత కోడెల శివ ప్రసాదరావు కుమారుడు, డాక్టర్‌ కోడెల శివ రామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జీఎస్టీ.. స్థానంలో కేఎస్టీ.. వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. విపక్ష నేత హోదా లో జగన్‌ కూడా పాదయాత్ర చేసిన సమయంలో ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారు. గుంటూరు జిల్లాలో కేబుల్‌ …

Read More »

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం పార్టీ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అందరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.ప్రైవేటు వైద్యం కన్నా మించిన వైద్యం ప్రభుత్వ ఆశుపత్రిలో అందించాలని ఆయన అధికారులకు ఆదేశించనున్నారు.రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని అనేక సందర్భాల్లో జగన్ చెప్పగా..దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉచ్చిత వైద్యం అందేలా చేస్తామని అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ …

Read More »

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన నిర్ణయం.. తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు

మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా …

Read More »

పచ్చ పార్టీ వాళ్ళని తరిమి తరిమి కొట్టారు..విజయసాయి రెడ్డి

గడిచిన ఐదేళ్లలో ఏపీలో అంతా రౌడీ రాజకీయమే జరిగింది.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు 2014లో గెలిచినా విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం ప్రజల హామీలను పక్కన పెట్టి తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు.ఎక్కడ చూసిన అన్యాయాలు,అక్రమాలే జరిగేవి.ఇవ్వన్ని చంద్రబాబు హయంలోనే జరిగిన సంఘటనలు.అయితే దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు …

Read More »

టీడీపీ నుంచి మరో వికెట్ ఔట్..రాజీనామా

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలా దిగిపోవడంతో.. దాని ప్రభావం నామినేటెడ్ పోస్టులపై పడుతోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికారం ఓ పార్టీ నుంచి మరో పార్టీకి చేతులు మారినప్పుడు.. అధికార పార్టీ నామినేట్ చేసిన పదవుల్లో వారు కూడా రాజీనామాలు చేయడం పరిపాటే. తాజాగా.. డిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిది కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat