Home / 18+ / రాజధాని భూ దోపిడిదారులపై జగన్ ఉక్కుపాదం..!

రాజధాని భూ దోపిడిదారులపై జగన్ ఉక్కుపాదం..!

రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు బినామీలతో భూములు కొన్నారు.ఈమేరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశించనుంది.అదేగాని జరిగితే టీడీపీ బడా నాయకులు బయటకు వస్తారు.ఇందులో ముఖ్యంగా కొంతమంది నాయకులు వీరే..!

1) పి. నారాయణ (టీడీపీ మంత్రి)
ఈయన 432 కోట్లు పెట్టి అసైండు భూములతో కలిపి కొన్న భూములు 3,129 ఎకరాలు.
భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలంలోని మంధాడం, లింగాయపాలేం , రాయపుడి, ఉద్దండరాయుని పాలేం, బొరుపాలేం.

బినామీలు పేర్లు :
ఆకుల ముని శంకర్ :- నారాయణ బావ మరిది
రావూరి సాంబ శివ రావు :- నారాయణ బావ మరిది
పొట్టూరి ప్రమీళ :- కర్నాటక ,తమిళనాడు నారాయణ విద్యా సంస్థల భాద్యతలు చూసుకునే వ్యక్థి

2) సుజనా చౌదరి:
ఈయన 35కోట్లతో 700 ఎకరాలు కొనగా ప్రస్తుతం వీటి విలువ 700కోట్లు .
భూములు కొన్న గ్రామాలు :- గుడి మెట్ల, కీసర, వీరులపాడు.

బినామీలు పేర్లు :
యలమంచలి జతిన్ కుమార్: సుజనా చౌదరి సొదరుడు
కళింగా గ్రీన్ టెక్ కెమికల్స్ :సుజనా సొదరుడు జతిన్ కుమార్ పరస్నల్ అసిస్టెంట్ “హర్షనందా” కంపెనీ
యలమంచలి జనార్ధన రావు:సుజనా చౌదరి తండ్రి గారు
వై. శివరామ క్రిష్న: సుజనా చౌదరి సొదరుడు

3) నారా లోకేష్(టీడీపీ మంత్రి)
లోకేష్ 50కోట్లు పెట్టి 500 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం దీని విలువ 650 కోట్లుకు పెరిగింది.
భూములు కొన్న గ్రామాలు :- అమరావతి మండలంలోని ధరణి కొట, వైకుంఠపురం

బినామీలు పేర్లు :
వేమూరి రవి కుమార్ ప్రసాద్ – నారా లొకేష్ స్నేహితుడు
వేమూరి అనురాధ – వేమూరి రవి కుమార్ ప్రసాద్ భార్య
భూములు కొన్న కంపేని పేర్లు:
నెట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్,
గొష్పడి గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్,
ఫ్యుచర్ స్పేస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్,

4) పత్తిపాటి పుల్లారావు (టీడీపీ మంత్రి)
ఈయన 39 కోట్లు పెట్టి 196 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం 784కోట్లకు పెరిగింది.
భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలంలోని మంధాడం ,వెంకటపాలేం, ఉద్దండరాయుని పాలేం, రాయపుడి
బినామీలు పేర్లు :
గుమ్మడి సురెష్ – పత్తిపాటి పుల్లారావు అనుచరుడు
వెనిగళ్ళ రాజా రెడ్డి – పత్తిపాటి పుల్లారావు అనుచరుడు
వెంకాయమ్మ – వెనిగళ్ళ రాజా రెడ్డి భార్య

5) రావెల కిషొర్ బాబు
రావెల 5.5 కోట్లు పెట్టి అసైడు భూములతో కలిపి 55ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుత విలువ 82.5 కోట్లకు పెరిగింది.
భూములు కొన్న గ్రామాలు :- మంగళగిరి మండలంలోని కురగళ్ళు, నవలూరు
బినామీలు పేర్లు :
రావెల శాంతి జ్యొతి:రావెల కిషొర్ బాబు భార్య
మైత్రి ఇంఫ్రా: రావెల కిషొర్ బాబు అనుచరుడు తెల్లా శ్రీనివాసరావు కంపెని

6) మురళి మొహన్ (టీడీపీ ఎంపీ)
మురళి మొహన్ 16 కోట్లు పెట్టి 53 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుత విలువ 212 కోట్లు
భూములు కొన్న గ్రామాలు :- తాడేపల్లి మండలం కుంచెనపల్లి
బినామీలు పేర్లు :
సొంత పేరు మీద కొనుగొలు

7) కొమ్మాలపాటి శ్రీధర్ (తెలుగుదేశం శాసన సభ్యుడు )
1.26 కోట్లు పెట్టి 42 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుత విలువ 210 కోట్లు
భూములు కొన్న గ్రామాలు :- అమరావతి టౌన్ షిప్ దగ్గర ఎర్రబాలెం గ్రామం
ఈ భూములకి లాండ్ పూలింగ్ నుండి మినహాయింపు వచ్చింది దానికి కాను నారా లొకేష్ కి వాట (కిడ్-ప్రొ-కొ)
బినామీలు పేర్లు :
సొంత పేరు మీద కొనుగొలు

8) కోడెల శివరామ కృష్ణ (కోడెల శివప్రసాద్ తనయుడు)
93 లక్షలు పెట్టి 17.3 ఎకరాలు కొనగా ప్రస్తుత విలువ 18.4 కొట్లు
భూములు కొన్న గ్రామాలు :- సత్తెనపల్లి మండలం లొని ధూళిపాళ్ళ గ్రామం
బినామీలు పేర్లు :
శశి ఇంఫ్రా:కోడెల శివరామ కృష్ణ పరస్నల్ అసిస్టెంట్ గుట్ట నాగ ప్రసాద్ కంపెని

9) ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరి (తెలుగుదేశం శాసన సభ్యుడు)
అనధికారంగా 50 ఎకరాలు పొరంబొకు భూములు, కొన్న భూములు 3.89 ఎకరాలు కాగా ప్రస్తుత విలువ 5కోట్లు.
భూములు కొన్న గ్రామాలు :- నంభూరు
బినామీలు పేర్లు :
దేవర పుల్లయ్య : ధూళిపాళ్ళ నరెంద్ర చౌదరి దగ్గర భందువు

10) పయ్యావుల కేశవ్
12.27 లక్షలు పెట్టి 4.09 ఎకరాలు కొనగా ప్రస్తుత విలువ 8 కోట్లు
భూములు కొన్న గ్రామాలు :- ఐనవోలు
బినామీలు పేర్లు :
పయ్యవుల విక్రమ సిమ్హా: పయ్యావుల కేశవ్ తనయుడు
రాజధాని ప్రకటించక ముందు జి.పి.ఏ చేసుకుని , ప్రకటించిన తరువాత రిజిస్ట్రెషన్ చెసుకున్నారు.

11) లింగమనేని రమేష్ (చంద్రబాబు కి దగ్గర వ్యక్తి )
కొన్న భూములు 804 ఎకరాలు , వచ్చిన లాభం 4 వేల కోట్లు.10 లక్షలు నుండి 40 లక్షలు లోపు పెట్టి 168 ఎకరాలు కొని సింగిల్ ఎస్టేట్ గా మార్చారు , ఆ మొత్తం ఎస్టేట్ ని లాండ్ పుల్లింగ్ నుండి మినహాయించారు. రాజధాని సరిహద్దు ఖాజా గ్రామం దగ్గర ఆగిపొతుంది , అక్కడ నుండి ఎస్టేట్ కి మద్య దూరం 10 మీటర్లు ( కిలొ మిటర్లు కాదు 10 మీటర్లు మాత్రమే ) దానికి గాను అక్రమ కట్టడం అయిన లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు కి ఇచ్చారు , లొకేష్ కి ఎస్టేట్ లొ షేర్ ఇచ్చారు.

12) ఏం.ఎస్.పి రామా రావు (బాలక్రిష్న బందువు )
కేటాయించిన భూమి 498.83 ఎకరాలు .డబ్బు కట్టింది 4.98 కోట్లు అయితే దీని ప్రస్తుత విలువ 300 కొట్లు.ఈ భూములు జయ్యయ పేట మండలంలోని జయంతిపురంలో ఉన్నవి , విశాఖ బాటిలింగ్ కంపెని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ కి ఇచ్చారు , తరువాత విటి విలువ పెంచటానికి వాటిని సి.ఆర్.డి.ఏ పరిధిలొకి తెచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat