చంద్రయాన్ – 3 సక్సెస్ తో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు..కోట్లాది భారతీయులు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూశారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావాలని పూజలు కూడా చేశారు..అంతా అనుకున్నట్లు జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ ల్యాండర్ సేఫ్ గా దిగడంతో భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు.చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు …
Read More »వాట్సాప్ ఖాతాలపై నిషేధం
దేశవ్యాప్తంగా జూన్ నెలలో 66 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. యూజర్ సేఫ్టీ రిపోర్ట్లో అందిన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సొంత మెకానిజం ఆధారంగా ఈ వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 66,11,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయగా.. ఇందులో 24,34,300 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు పేర్కొంది.
Read More »మొబైల్స్, కంప్యూటర్లకు వచ్చే వైరస్లు ఎన్ని రకాలు ఉంటాయి?
ఆండ్రాయిడ్ యూజర్లను ఇప్పుడు దామ్ వైరస్ వణికిస్తుంది. ఈ మాల్వేర్ స్మార్ట్ఫోన్లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేయడంతో పాటు కాల్ రికార్డింగ్లు, కాంటాక్ట్స్, బ్రౌజింగ్ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్వేర్ ఎటాక్స్ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో …
Read More »అపరిచితుల నుంచి మెసేజ్లు, లింక్స్ వస్తున్నాయా?
తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్లో అనస్తీషియన్గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్ యాప్లో ఎరవేసి ఒక స్టూడెంట్ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్లైన్ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం …
Read More »ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విటర్ కు కొత్త సీఈవోను నియమించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆమె 6 వారాల్లో విధుల్లో చేరుతారని తెలిపారు. అయితే ఆమె పేరు వెల్లడించలేదు. తాను కార్యనిర్వాహక చీఫ్గా కొనసాగుతానని తెలిపారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్ ను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కాగా, ట్విటర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అప్పటి సీఈవో అనురాగ్ పరాగ్ను మస్క్ తొలగించారు. అప్పటి నుంచి …
Read More »స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ?. అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ సెల్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒప్పో, కౌంటర్పాయింట్ రిసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. సెల్ఫోన్ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…సెల్ఫోన్ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫోన్ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 …
Read More »ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?
మీరు యాపిల్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే అతి తక్కువ ధరకే కొనాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్కార్ట్పై భారీ డిస్కౌంట్పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఎంఆర్పీ రూ.79,900 కాగా ఫ్లిప్కార్ట్పై రూ .77,400కు లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు రూ . …
Read More »స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే మీకోసమే…?
ప్రస్తుత రోజుల్లో చాలా సార్లు తమ తమ స్మార్ట్ఫోన్ను పోగొట్టుకున్నవారిలో చాలామందికి తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్న సంఘటనల గురించి.. వార్తల గురించి టీవీలల్లో.. పేపర్లలో.. సోషల్ మీడియాలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే మన బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే వంటి యూపీఐ యాప్స్ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్ను …
Read More »యాపిల్ సంచలనం నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. దీంతో యాపిల్ సంస్థ వచ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాలని యోచిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల ఆర్ధిక పరిస్ధితులపై ఆందోళనతో యాపిల్ కంపెనీ నియామక ప్రక్రియను నిలిపివేసిందని ఓ వాణిజ్య పత్రిక కధనం వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్రణాళికలను నిలిపివేయాలని భావిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో కొత్తగా ఎవరినీ …
Read More »గూగుల్ ఓ కీలక నిర్ణయం
గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా చిన్న వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వినియోగదారుల అవసరాల కోసం గూగుల్ స్టోరేజీని 15జీబీ నుండి 1 టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా ఫైల్ రకాలను గూగుల్ డ్రైవ్లో పొందుపరుచుకునే సదుపాయం ఉంది.. ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు
Read More »