Home / Tag Archives: Technology

Tag Archives: Technology

ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?

మీరు  యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే  అతి తక్కువ ధరకే కొనాలని  కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్‌పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడ‌ల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ .77,400కు ల‌భిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారుల‌కు రూ . …

Read More »

స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే మీకోసమే…?

ప్రస్తుత రోజుల్లో చాలా సార్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారిలో చాలామందికి తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్న సంఘటనల గురించి.. వార్తల గురించి టీవీలల్లో.. పేపర్లలో.. సోషల్ మీడియాలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే  మన బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్‌ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్‌ను …

Read More »

యాపిల్ సంచలనం నిర్ణయం

ప్రముఖ టెక్ దిగ్గ‌జం యాపిల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. దీంతో యాపిల్ సంస్థ వ‌చ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాల‌ని యోచిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న  ప్ర‌తికూల ఆర్ధిక ప‌రిస్ధితులపై ఆందోళ‌న‌తో యాపిల్ కంపెనీ నియామ‌క ప్ర‌క్రియ‌ను నిలిపివేసింద‌ని ఓ వాణిజ్య ప‌త్రిక క‌ధ‌నం వెల్ల‌డించింది. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్‌ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను నిలిపివేయాల‌ని భావిస్తోంది. రాబోయే కొద్ది నెల‌ల్లో కొత్త‌గా ఎవ‌రినీ …

Read More »

గూగుల్ ఓ కీలక నిర్ణయం

గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా చిన్న వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వినియోగదారుల అవసరాల కోసం గూగుల్ స్టోరేజీని 15జీబీ నుండి 1 టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా ఫైల్ రకాలను గూగుల్ డ్రైవ్లో పొందుపరుచుకునే సదుపాయం ఉంది.. ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు

Read More »

SBI ఖాతాదారులకు శుభవార్త

మరో ఓ గుడ్‌న్యూస్‌తో ఖాతాదారుల  ముందుకొచ్చింది SBI. ఇందులో భాగంగా తమ ఖాతాదారులు వినియోగించే మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్  పై ఎస్ఎంఎస్ ఛార్జీలను రద్దు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే యూఎస్ఎస్‌డీ  సర్వీసులను పొందొచ్చని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ వేదికగా నిన్న ఆదివారం ఎస్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ఫీచర్ ఫోన్లు వాడుతున్నవారికి ఉపశమనం కలిగించనుంది. ‘‘మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీ చేస్తున్నామని …

Read More »

యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొనబోయేవారికి బ్రేకింగ్ న్యూస్..!

మీరు యాపిల్ ఉత్పత్తులైన ఐపాడ్, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా..? .. లేదా మీరు వాటిని కొనాలని చూస్తున్నారా..?. అయితే మీకో షాకింగ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులంటేనే భద్రతకు మారుపేరు. హ్యాకింగ్ కు వీలులేనంతగా వీటిని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది ఈ సంస్థ.  అయితే ఈ పరికరాలకు భద్రత పరమైన ముప్పు ఏర్పడిందని యాపిల్ సంస్థ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ లో తీవ్ర …

Read More »

ఉదయం లేచి లేవగానే మొబైల్ చూస్తున్నారా..?

టెక్నాలజీ కొత్త పరుగులెడుతున్న ప్రస్తుత రోజుల్లో   చాలామంది ఉదయం లేచి లేవగానే  వెంటనే మొబైల్ లో ఉన్న  వాట్సాప్, ఈ-మెయిల్ చూడటం చేస్తుంటారు. ఇలా లేవగానే ఫోన్ చూడడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక క్షోభ, ఆందోళన, మెడనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. అంతేకాదు ఏకాగ్రత లేకపోవడం, తల బరువుగా అనిపించడం, సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు …

Read More »

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విటర్ ను కొనుగోలు చేస్తానన్న డీల్ ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు సమర్పించడంలో ట్విటర్ విఫలమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ కు టెస్లా లేఖ రాసింది. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్  ఏఫ్రిల్ నెలలో  ప్రకటించారు.

Read More »

10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..?

చాలామంది స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటారు కానీ.. బ‌డ్జెట్ ఉండ‌దు. త‌క్కువ ధ‌ర‌లో బెస్ట్ ఫోన్ కావాల‌నుకుంటారు కానీ.. ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధ‌ర ఎంత ఉంటుందో స‌రిగ్గా తెలియ‌దు. నిజానికి.. ఎక్కువ ధ‌ర పెడితేనే బెస్ట్ ఫోన్ వ‌స్తుంది అనేది అపోహ మాత్ర‌మే. బ‌డ్జెట్ ధ‌ర‌లో కూడా ప్ర‌ముఖ బ్రాండ్స్ నుంచి బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియ‌ల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్‌, మైక్రోమాక్స్, లావా, టెక్నో లాంటి బ్రాండ్స్ …

Read More »

మార్కెట్లో 5జీ మొబైల్‌.. తక్కువ ధరలకే..

దేశవ్యాప్తంగా 5జీ స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్‌కు క్యూ కడుతున్నాయి. గతంలో మినిమం రూ.20వేలు పెడితే తప్ప స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేది కాదు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రూ.5వేల నుంచే స్మార్ట్‌ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అయితే త్వరలో 5జీ తరం రాబోతోంది. అందుకే ముందుచూపుతోనే మార్కెట్లోకి మొబైల్‌ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వాటి ధరలు కూడా కామన్‌ పీపుల్‌కి అందుబాటులో ఉంటున్నాయి. లేటెస్ట్‌గా ఐకూ సంస్థ రూ.15వేలకే …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri