Home / Tag Archives: telangana governor

Tag Archives: telangana governor

మేం నామినేటెడ్‌ వ్యక్తులం కాదు: మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   అన్నారు. తాము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిధికి లోబడి …

Read More »

కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్‌ ఎవరు?: ప్రొ.నాగేశ్వర్‌

తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోయేదని.. బడ్జెట్‌ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదంటూ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాగేశ్వర్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని.. ఆయన్ను ఇంటికి పంపడానికి గవర్నర్‌ ఎవరని నాగేశ్వర్‌ ప్రశ్నించారు. …

Read More »

‘గవర్నర్‌జీ..ఎన్టీఆర్‌ టైమ్‌లో జరిగిందేంటో గుర్తు చేసుకోండి’

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాజకీయాల్లో హట్‌టాపిక్‌గా మారుతున్నాయి. గవర్నర్‌ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కూడా గవర్నర్‌ కామెంట్స్‌పై రెస్పాండ్‌ అయ్యారు. గవర్నర్‌ గౌరవానికి భంగం కలిగించలేదని.. ఆమెను అవమానించలేదని చెప్పారు. గవర్నరే అన్నీ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేటెస్ట్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా …

Read More »

గవర్నర్‌ తనకు తానే అన్నీ ఊహించుకోకూడదు: కేటీఆర్‌

గవర్నర్‌ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించారు. గవర్నర్‌ అంటే తమకు గౌరవం ఉందని.. ఆమెను ఎక్కడా తాము అవమానించలేదని చెప్పారు. ఎక్కడ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. కౌశిక్‌రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్‌ ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు ఆమోదం తెలపలేదని తెలిసిందన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నట్లు తమిళిసై …

Read More »

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.

Read More »

సాయి పల్లవికి అండగా గవర్నర్ తమిళ సై

నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనంపై వివాదం చెలరేగింది. ఓ ట్యాలెంటెడ్‌ నటిపై ఈవిధమైన బాడీ షేమింగ్‌ చేయడం పద్ధతి కాదని చాలామంది ఖండించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆ వార్తలు తనను బాధపెట్టాయని ఆమె ఆవేదన …

Read More »

ఖైత‌రాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తొలి పూజ

ఖైత‌రాబాద్ పంచ‌ముఖ రుద్ర మ‌హాగ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తొలి పూజ చేశారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు. ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి తొలి పూజ చేయ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. క‌రోనాను విఘ్నేశ్వ‌రుడు పార‌దోలాలి. ప్ర‌తి ఒక్క‌రూ …

Read More »

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్

ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను …

Read More »

పీవీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్

మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గ‌వ‌ర్న‌ర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్ర‌హాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం …

Read More »

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు, ఆనందాలకు ప్రతీకగా జరుపుకొనే ఉగాది తెలుగువారికి పవిత్రమైన పండుగగా అభివర్ణించారు. ఈ ఉగాది కొవిడ్‌ వైరస్‌ నుంచి మానవజాతికి రక్షణ కల్పించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. కొవిడ్‌ రెండోదశను ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat