Home / Tag Archives: test match (page 6)

Tag Archives: test match

క్రీడాభిమానులకు శుభవార్త

రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ కు ఇప్పటికే బీసీసీఐ రిషబ్ పంత్ ను తప్పించి మిగతా జట్టును ఖరారు చేసి ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియాలో విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ లు ఉన్నారు. అయితే విశాఖ …

Read More »

సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు టీమిండియా ఇదే

సౌతాఫ్రికాతో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ టీమిండియాను ఈ రోజు మంగళవారం ప్రకటించింది. అందరూ భావించినట్లే వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై వేటు వేసింది. కానీ ఇటీవల గాయం నుంచి పూర్తిగా కోలుకోని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసింది. మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ,సౌతాఫ్రికా …

Read More »

బుమ్రా దెబ్బకు విండిస్ ఢమాల్..!

భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్‌ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన  తొలి టెస్ట్‌లో సెంచ‌రీ మిస్ చేసుకున్న  హ‌నుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భార‌త్ భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. అంత‌క …

Read More »

సచిన్‌ -గంగూలీల రికార్డు బ్రేక్‌..!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని …

Read More »

భారత్ ను ఆపే శక్తి వెస్టిండీస్ కు ఉందంటారా…?

2019 ప్రపంచకప్ తరువాత టీమిండియా మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే ఆడింది. మంచి జోరుమీద ఉన్న భారత్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ ను కైవశం చేసుకుంది. టీ20 లో స్పెషలిస్ట్ గా పేరున్న కరేబియన్ కు చివరికి భారత్ విషయంలో చేతులెత్తేసింది. అయితే భారత్ వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో భాగంగానే ఈరోజు ఆతిధ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా …

Read More »

ఆ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కనుందో…రిషబ్ పై ప్రభావం ఉంటుందా ?

ప్రపంచ కప్ తరువాత టీమిండియా ఆడిన  మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే. ఇప్పటికే టీ20లు, వన్డేలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలోనూ భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇందులో కీపర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది అసలు ప్రశ్న. ఇప్పటికే వన్డే, టీ20లో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో టెస్టులో సాహ …

Read More »

ఇలా అయితే టెస్ట్ కెప్టెన్సీ కి ముప్పే..?

ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ తరువాత ఆడుతున్న మొదటి సిరీస్ ఆస్ట్రేలియాతోనే. మొన్న జరిగిన ప్రపంచ కప్, క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ లోనే జరిగింది. ప్రపంచ కప్ ఆరంభంలో ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన ఈ జట్టు చివరికి అనూహ్య రీతిలో కప్పు సాధించింది. అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది మాత్రం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ నే. టోర్నమెంట్ ప్రారంభంలో లీగ్ …

Read More »

మ్యాచ్ తో పాటు సిరీస్ ఓడిన భారత్..

 నాల్గవ టెస్టులో నాలుగో రోజున   జరిగిన మ్యాచ్  లో   ఇంగ్లండ్ మ్యాచ్ తో సహా సిరీస్ గెలుచుకుంది, ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో మొత్తం 9 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 3-1తో సిరీస్ గెలుచుకుంది. నాలుగవ ఇన్నింగ్స్లో 245 పరుగుల లక్షాన్ని చేధించలేక భారత్ కుప్పకూలింది. భారత జట్టులో  కోహ్లి మొదటి  ఇన్నింగ్స్ లో 46 పరుగులు …

Read More »

ఇంగ్లండ్‌ ఆలౌట్‌..భారత్‌ ఘనవిజయం..!

మూడో టెస్టులో భారత్‌ ఘనవిజయం సాధించింది. 311/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 17 బంతుల్లోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 317 పరుగులకు ముగియడంతో కోహ్లిసేన 203 పరుగుల భారీ విజయాన్నందుకుంది. చివరి వికెట్‌గా అండర్సన్‌ (11)ను అశ్విన్‌ ఔట్‌ చేయగా.. ఆదిల్‌ రషీద్‌ (33) నాటౌట్‌గా నిలిచాడు. నాలుగో రోజే భారత్‌ గెలిచేందుకు బాగా చేరువైనా… ఆదిల్‌ రషీద్‌ …

Read More »

ఒక్క అడుగు దూరంలో ఇండియా..!

భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు తెరతీసింది. నాలుగో రోజే భారత్‌ గెలిచేందుకు దగ్గరైనా … ఆదిల్‌ రషీద్‌ పట్టుదలగకు తోడుగా జేమ్స్ ఆండర్సన్ నిలవడంతో 5వ రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ శతకంతో చెలరేగగా… బెన్‌ స్టోక్స్‌ అతనికి అండగా నిలిచాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat