అరూరి రమేష్ ఈ పేరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .గతంలో ఒకసారి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరం నుండి అప్పటి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వస్తున్నా సమయంలో రోడ్డు పక్కన ప్రమాదం జరిగి ప్రాణాలు పోతూ పడిఉన్న క్షత్రగాత్రులను చూసి ఉన్నఫలంగా తన కాన్వాయ్ ను ఆపించి మరి తను కిందకు దిగి తన సొంత కార్లో వారిని …
Read More »ఔదార్యం చాటుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబందు చెక్కులు&పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా నర్సంపేట నియోజకవర్గంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి గత రెండురోజులుగా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి తన సొంత ఖర్చులతో రైతులకు బోజన సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే తమ ద్యేయమని వారు బాగుండాలనే రైతుబందు పథకం ముఖ్యమంత్రిగారు తీసుకొచ్చారని,చెక్కుల కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు పడకూడదనే ఈ …
Read More »బీజేపీని గెలిపించిన తెలంగాణ పథకాలు..!!
యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో కౌంటింగ్ పూర్తయ్యే సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 72, బీజేపీ 107, జేడీఎస్ 41, ఇతరులు 02 స్థానాల్లో …
Read More »మంత్రి జూపల్లి సమక్షంలో గులాబీ గూటికి ..!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల మదిని దోచుకోవడమే కాకుండా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఏకంగా తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు . అయితే తాజాగా ఉమ్మడి పాలమూరు …
Read More »మోడీది డబ్బులు లాక్కునే సిద్ధాంతం…కేసీఆర్ది ఉత్తమ పాలన..!
సబ్బండ వర్గాల సంక్షేమం, అన్ని వర్గాల అభివృద్ధి అక్ష్యాలుగా బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 70 ఏండ్ల పాలనలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ రైతుబంధు రూపంలో చేస్తున్నారని కొనియాడారు.రామరాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు కట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులకే తిరిగి పైసలిచ్చే కొత్త అధ్యాయానికి శ్రీకారం …
Read More »“రైతుబంధు “ప్రాధాన్యత తెలుసా మీకు – టీబీజేపీ నేతలపై మోడీ ఫైర్ …!
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, రైతుల మేలు గురించి ఆలోచించని పార్టీలు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉంటే…తెలంగాణ రైతుల సంబరాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ఆక్రోశాన్ని రైతులపై చూపుతున్నారు. వారిని …
Read More »టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం..మంత్రి జగదీశ్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఏం చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్, ముక్కుడుదేవులపల్లి గ్రామాల్లో రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి జగదీశ్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రైతుబంధు పథకానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలతో ఉన్నారని …
Read More »రూజ్ వెల్డ్ కి ప్రతి రూపమే సీఎం కేసీఆర్ ..!
మహానుభావులు మళ్ళీ మళ్ళీ పుడుతావుంటారట. చరిత్ర ని చదివి వర్తమానాన్ని పరిశీలిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ప్రపంచదేశాలు యుద్ధాలు చేసి అలిసి ప్రజల గురించి పట్టించుకోలేదు. ప్రపంచయుద్ధం తర్వాత భూమండలం అంతా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయి తిండే కరువైన రోజుల్లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ప్రజల బాధలను గట్టెక్కించడానికి “న్యూ డీల్ సంస్కరణ” ల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పనికి ఆహార పథకానికి మొగ్గ తొడిగింది అప్పుడే. …
Read More »జిల్లాలోనే ఇలా చేసిన మొదటి వ్యక్తి టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి ..!
ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అత్యంత ఇష్టమైన నేత ..సీఎం కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి ..ప్రస్తుతం టీఎస్ఎండీసీ చైర్మన్ ..వెరసీ మంచి మనసున్న నాయకుడని ..పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనీ తాపత్రయ పడి తన సొంత గ్రామాన్నే అభివృద్ధి పథంలో నడిపించడంతో నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి …
Read More »“రైతుబంధు “చెక్కులతో రైతులు బీర్లు త్రాగుతారు ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు . అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ …
Read More »