Home / Tag Archives: vijayawada (page 16)

Tag Archives: vijayawada

రేపు విజయవాడకు సీఎం కేసీఆర్

గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఖరారు అయింది . గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. see also:ప్ర‌ధానితో మంత్రి కేటీఆర్‌..కీల‌క అంశాల‌పై విన‌తి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి … అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై …

Read More »

కనక దుర్గమ్మ సాక్షిగా….గుడిలోని మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చెలరేగింది . అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. see also:సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..! …

Read More »

విజయవాడ సెక్స్‌ రాకెట్‌ లో టీడీపీ పెద్దల గుట్టు బట్టబయలు..!

విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీలో శోభారాణి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వన్‌టౌన్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఆయన అనుచరులతో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే పోలీసులు సెక్స్‌ రాకెట్‌ కేసులో అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈ కేసును నీరుగార్చేవిధంగా పోలీసు అధికారులు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏకంగా కొందరు పోలీసు మిత్రులే ఏజెంట్లుగా ఉండటం …

Read More »

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు ..శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి

 విజయవాడ..రాజధానిలోని పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్‌ డోర్‌ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి …

Read More »

టీడీపీ మహానాడుకి..కోట్ల రూపాయల ఖర్చు…ఆ డబ్బు ఎవరిదో..ఎవరికి తెలియని నిజం

ఏపీ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఒక పండగలా భావించే మహానాడు మే29న పూర్తయింది. మే27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, …

Read More »

వైసీపీలోకి బడా నిర్మాత -ఎంపీ సీటు ఖరారు చేసిన జగన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజ‌య‌వాడ …

Read More »

ఏమిటి ఆ ఫోటో ..చంద్రబాబుకు ఎందుకు అంతా భయం ..కారణమిదే ..!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి చేరువ అయ్యేందుకు.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా.. ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం.. ఇదే వైఎస్ జగన్ ప్రస్థానం . జగన్ ప్రజాసంకల్ప …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..యలమంచిలి రవి తరువాత వైసీపీలోకి ఎవరో తెలుసా..!

2014 ఎన్నికల్లో ఒకే ఒక్కడిని..కేంద్ర, రాష్ట్ర నాయకులు, సినీ హిరోలు ముకుమ్మడిగా అందురు ఎకమే ఓడించిన ..ప్రజల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న దేశంలోనే ఎకైక వ్యక్తి ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ అంటున్నారు వైసీపీ నేతలు. గత 4 సంవత్సరాలు నుండి టీడీపీ చేస్తున్న అవీనితిని ,భూకభ్జలను ,నేరాలను ఇలా ప్రతి అన్యాయాన్ని ప్రజలకు తెలిసే విదంగా ..అర్థమయ్యో విధంగా …

Read More »

కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయం..ఇదిగో చూడండి..!

గత ఎడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండా ..అదే బలంతో, అదే ఊపూలో అశేశ ప్రభజనం మద్య.. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఆటంకలు కలింగించినా..నిర్విరామం లేకుండా ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. 136వ రోజు కనకదుర్గ వారధి వద్ద వైఎస్‌ జగన్‌ కృష్ణా …

Read More »

జగన్ విజయవాడలో అడుగు పెట్టగానే టీడీపీ నేతలు భయంతో ఏం చేశారో తెలుసా..

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా  విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది . జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat