ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గత కొద్దిరోజులుగా చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని ఇండియాకు చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7గంటలకు ముఖ్యమంత్రి జగన్ అమెరికాలోని చికాగోనుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. శనివారం ఉందయం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈనెల 15న అమెరికా బయలుదేరిన జగన్ వారంరోజులపాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే సీఎం జగన్ అమెరికా పర్యటనకు …
Read More »అమెరికాలో చదువు…నారా లోకేష్ పది మాటలు మాట్లాడితే 20 తప్పులు.. సంచలన వాఖ్యలు చేసిన అనిల్కుమార్
ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత.. తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేష్కు తన గురించి మాట్లాడే అర్హత లేదని అనిల్కుమార్ యాదవ్ అన్నారు. …
Read More »జగన మార్క్ పాలన ప్రారంభం.. త్వరలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారిస్తూ అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. దీనికోసం ఇప్పటికే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు …
Read More »పోలవరం పనులు ఆపమనలేదు
నవ్యాంధ్రలో పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ కు వైసీపీ సర్కారు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్ పై మాత్రమే రివర్స్ టెండరింగ్ కెళ్ళోద్దని తీర్పునిచ్చింది కానీ పోలవరం పనులు ఆపేయమని కాదు అని ప్రభుత్వ లాయర్లు మీడియాతో …
Read More »పడవ అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేసారనడం పప్పునాయుడి అజ్ఞానానికి నిదర్శనం
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి మాజీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఒక్క అబద్ధం చెబుతుంటే లోకేష్ పది చెబుతున్నారని మండిపడ్డారు.. బుధవారం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారిని పరామర్శించకుండా లోకేశ్ కేవలం ట్వీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్ వాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని …
Read More »వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినవారంతా కాలక్రమేణా ఏమైపోయారో చూడండి
యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజకీయంగా మానసికంగానూ తీవ్రంగా ఎంతో నష్టపోయారు. వైయస్సార్ మరణానంతరం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తోన్న జగన్ ను గత కొన్నేళ్లపాటు చాలామంది తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందులు్ ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ పదవులకోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధపూరిత రాజకీయాలకోసం జగన్ ను, వైయస్సార్ ను నిందించినవారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమయ్యారో చూడండి. …
Read More »రాజధాని మార్పుపై మంత్రి గౌతమ్ రెడ్డి క్లారీటీ..!
నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుండి వైసీపీ సర్కారు తరలిస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి చెందిన నేతలు విషప్రచారం చేస్తోన్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాజధాని మార్పుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్లారీటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నట్లు బొత్స చెప్పలేదన్నారు. శివరామకృష్ణ కమిషన్ చెప్పిందే …
Read More »టీడీపీ ఎమ్మెల్యేపై తిరగబడిన వరద బాధితులు
నవ్యాంధ్రలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు చుక్కెదురైంది. ఈ రోజు గురువారం పెనుమూడిపల్లెపాలెంలో వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టిన ఆయన ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు. అక్కడ వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టారు. దీంతో ఆయనపై తిరగబడ్డ జనం అసలు మీరేం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. గత ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊరు వచ్చారా అంటూ ప్రశ్నించారు. వరదలు వస్తే ప్రభుత్వం …
Read More »దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీసిన కోడెలను సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు
అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై నిర్దిష్ట చట్టంలోని సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ట్విటర్లో స్పందించిన విజయసాయిరెడ్డి …
Read More »సీఎంను, మంత్రి అనిల్ యాదవ్ ను ఇష్టానుసారంగా దుర్భాషలాడిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్
తాజాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం …
Read More »