ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగాంగ నిడదవోలు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం వైసీపీ పార్టీలో చేరారు. పాదయత్ర యాత్ర చేస్తోన్న వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీలోకి వచ్చారు. …
Read More »మీ త్యాగం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది..వైఎస్ జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో …
Read More »వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ సీనియర్ మంత్రి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ …
Read More »వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ జగన్ ఏపీలో లక్ష కోట్ల రూపాయల నిధులను కాజేశాడు.. వేలాది ఎకరాల వక్ఫబోర్డ్ స్థలాలను కాజేసిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి అంటూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో బాగు చేసినట్టుగాను, స్వాతంత్య్రం కోసం పోరాడినట్టుగాను వైసీపీ నేతలు చిత్రీకరిస్తున్నారన్నారు. see also:ఈరోజు వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర ఏపీ …
Read More »కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అందుకు కారణం జాతీయ పార్టీ కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందన్న వార్తలు తెరపైకి రావడమే. కర్ణాటక సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు భేటీ అయ్యారన్న వార్తలు టీడీపీ, కాంగ్రెస్తో రాజకీయ పొత్తు కుదుర్చుకుందన్న కథనాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. see also:వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..! ఇదిలా …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు..సీసీ కెమెరాలో రికార్డ్
నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు మంగళవారం రూరల్ పోలీసులకు ఎమ్మెల్యే కారు డ్రైవర్ గురిమీడి సతీష్ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే ఇంట్లో జిరిగిన చోరిలో రెండు వెండి కంచాలు, రెండు వెండిగ్లాసులు ఎత్తుకెళ్లారు. కారు డ్రైవ ర్ ఇంట్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఎమ్మెల్యే లేడని …
Read More »ఆగస్టు లో వైసీపీలో చేరనున్న మాజీ సీఎం తనయుడు ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …
Read More »వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు . see this:తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..! ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే …
Read More »జగన్ చేసిన ఆ ఒక్క పనికి తణుకు ప్రజలు ఫిదా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 182వ రోజుకు చేరుకుంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. వారి ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు విన్నవించుకుంటున్నారు. అలాగే, టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు తమపై చేస్తున్న దాడుల గురించి జగన్కు …
Read More »జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..!
ఏపీ మంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం అంటూ చేసిన రాజీనామాల పర్వం సరికొత్త డ్రామాను తలపిస్తుంది. see also; నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి …
Read More »