Home / MOVIES / వారిద్ద‌రిలో ఎవ‌రు వ‌చ్చినా నాకు ఓకే..!

వారిద్ద‌రిలో ఎవ‌రు వ‌చ్చినా నాకు ఓకే..!

శ్రీ‌రెడ్డి. గ‌తంలో విద్యాబాల‌న్ న‌టించిన డ‌ర్జీ పిక్చ‌ర్‌ను త‌ల‌పించేలా, డ‌ర్జీ పిక్చ‌ర్‌ను మించి సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. శ్రీ‌రెడ్డి ఏ సోష‌ల్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చినా.. ఆ ఇంట‌ర్వ్యూ సెగ‌లు టాలీవుడ్‌ను తాకుతున్నాయి. దీనికి కార‌ణం టాలీవుడ్ హీరోల‌ను సైతం వ‌ద‌ల‌కుండా శ్రీ‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లే. అయితే, శ్రీ‌రెడ్డి తాను చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు వాస్త‌వాల‌ను జోడిస్తూ ఫోటోల‌ను సైతం విడుద‌ల చేస్తోంది. అందులో భాగంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వే తెలుగు సినీ బ‌ఢా నిర్మాత సురేష్ బాబు కుమారుడు ద‌గ్గుబాటి అభిరామ్‌, శ్రీ‌రెడ్డి ఫోటోలు.

అయితే, శ్రీ‌రెడ్డి తాజాగా ద‌రువు డా.కామ్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఇంట‌ర్వ్యూలో గ‌తంలో త‌న ఇంట‌ర్వ్యూల్లో చెప్ప‌ని, చెప్ప‌కూడ‌ని ప‌లు విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. అందులో ద‌గ్గుబాటి రాణా, అభిరామ్‌, ప‌వ‌న్ క‌ల్యాన్, నాని ఇలా చాలామంది టాలీవుడ్ ప్ర‌ముఖుల కుమారుల పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టింది. కాగా, ఇంట‌ర్వ్యూ చివ‌ర్లో డిప్యూటీ సీఎం కొడుకుతోనూ త‌న‌కు ఎఫైర్ ఉందని, అత‌నితో దిగిన‌ ఫోటోల‌ను కూడా చూపిస్తాని శ్రీ‌రెడ్డి చెప్పింది. ఇలా శ్రీ‌రెడ్డి ద‌రువు.కామ్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో మునుపెన్న‌డూ చెప్ప‌ని విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. నాతో ఎవ‌రు వ‌చ్చినా ఆటాడేస్తా, రొమాంటిక్‌గా చూసేందుకు అల్లు అర్జున్‌, డేటింగ్ చేసుకునేందుకు మ‌హేష్ బాబు వ‌స్తే బాగుంటుంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat