Home / ANDHRAPRADESH / సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఎలాంటి భోజనాలు పెట్టారో తెలుసా.?

సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఎలాంటి భోజనాలు పెట్టారో తెలుసా.?

బీజేపీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్కి చెందిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సినిమా సెట్టింగులను తలపించే ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన డిజైనర్లు ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి తీర్చి దిద్దారు. అయితే సీఎం రమేష్ ని కొడుకు నిశ్చితార్థ వేడుక లో పెట్టిన భోజనాలు చూసి బడా బడా పారిశ్రామిక వేత్తలు రాజకీయ నాయకులే నివ్వెరపోతున్నారు. ముఖ్యంగా గా అన్ని దేశాల నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన వంటలు చేసే బృందాలను పిలిచారట. చేపలకు సంబంధించి అత్యంత ఖరీదైన ఎక్కడ దొరకని సముద్రపు చేపల తో వంటకాలు చేయించారట.

 

 

స్వీట్ సంబంధించి ఎనిమిది రకాల అద్భుతమైన స్వీట్ ను తయారు చేయించారట వీటికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇండియన్ చైనీస్ మెక్సికన్ అమెరికన్ తో పాటు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వంటకాలన్నీ ఈ భోజనంలో ఉన్నాయట. పాన్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారట.. భోజనం చేసిన అతిథులకు వారి అభిరుచి మేరకు అందించారట. అంతర్జాతీయ వంటకాలతో బిర్యానీలు, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్ సలాడ్స్ వంటి ప్రత్యేకమైన వంటలతో అతిథులను ఆకట్టుకున్నారట.. వీరందరికీ మందు ఏర్పాట్లు కూడా ఫారిన్ బ్రాండ్లతో స్కాచ్ విస్కీ లతో పెద్ద ఎత్తున అతిథులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారట. ఏదేమైనా కొడుకు నిశ్చితార్థ వేడుక కు సీఎం రమేష్ చేసిన ఏర్పాట్లు చూసి ఇ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు ఆశ్చర్యపోతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat