Home / Tag Archives: assembly

Tag Archives: assembly

నారా నీచ రాజకీయం..అధికారం కోసం తమ ఇంటి గౌరవాన్ని బయటకు లాగారు..ఛీఛీ..!

ఒక కుటుంబంలోని మహిళలకు చేదు అనుభవం ఎదురైనప్పుడు అందుకు కారకులైన వారిపై ఎలాగోలా ప్రతీకారం తీర్చుకుంటారు..లేదా దాన్ని అక్కడితో మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు..లేదా బాధితురాలి గౌరవం బజారున పడకుండా మెచ్యూరిటీతో వ్యవహరించి ఆ వివాదానికి పుల్ స్టాన్ పెట్టడానికి ప్రయత్నిస్తారు..కానీ ఈ నారా తండ్రీ కొడుకులు మాత్రం మాత్రం నాలుగు ఓట్ల కోసం పదే జరిగిన అవమానాన్ని తామే పదే పదే కెలుకుతూ..ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు నీచ రాజకీయానికి ఒడిగడుతున్నారని విమర్శలు …

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో  తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్‌ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

Read More »

KTR, OYC: కేటీఆర్, ఓవైసీ మధ్య మాటల యుద్ధం

War of words between KTR and OyC

KTR, OYC: శాసనసభ వేదికగా కేటీఆర్, ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో హామీలు ఇస్తారు గానీ వాటిని అమలు చేయరంటూ ఓవైసీ విమర్శించారు. మేం కలుస్తామంటే….సీఎం, మంత్రులు ఇష్టంగా ఉండరని అన్నారు. బీఏసీలో ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. 25 ఏళ్లలో ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. పాతబస్తీకి మెట్రో…ఉస్మానియా ఆసుపత్రి …

Read More »

MINISTER JAGADEESH: భాజపా నేతల వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌ ఆగ్రహం

MINISTER JAGADEESH FAIR ON BJP LEADERS COMMENTS

MINISTER JAGADEESH: శాసనసభలో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకించిన భాజపా నాయకుల వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని భాజపా నేతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. గవర్నర్ తో అబద్దాలు చెప్పించామని భాజపా నేతలు అంటున్నారు. అయితే ఇన్ని రోజులు భాజపా నాయకులు గవర్నర్ …

Read More »

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ సీరియస్

ktr crticize on pm modi ruleS

KTR: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం గతి పూర్తిగా దిగజారిపోయిందని ఐటీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. అసెంబ్లీ వేదికగా ప్రధానిపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో భారతదేశం అన్నిరంగాల్లోనూ ఎగబాకిందని ఎద్దేవా చేశారు. ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం….మన దేశంలోనే నమోదయిందని అన్నారు. ద్రవ్యోల్బణంతోపాటు నిరుద్యోగం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక సిలెండర్ ధర మన దేశంలోనే ఉందని దుయ్యబట్టారు. 4వందల రూపాయల ఉన్న సిలిండర్‌ ధరను …

Read More »

JAGGAREDDI: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

JAGGAREDDI SHOKING COMMENTS ON GOVERNOR SPEECH

JAGGAREDDI: శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. మొన్నటివరకు భారాస ప్రభుత్వంపై కోపాలు, అలకలు, గర్జనలు చేసిన గవర్నర్….శాసనసభలోకి రాగానే పిల్లిలా అయిపోయారని ఎద్దేవా చేశారు. భారాస, భాజపాలో ‘బి‘లో ఉంది….గవర్నర్ మూడో బి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాసిచ్చిందే గవర్నర్ శాసనసభలో అప్పజెప్పారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులు రాసిచ్చిందే గవర్నర్లు చదువుతారని జగ్గారెడ్డి విమర్శించారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అని జగ్గారెడ్డి …

Read More »

GANDHI VARDANTHI: శాసనసభ ప్రాంగణంలో జాతిపితకు నివాళులు

speaker, council chairman tributes to jaathipitha in assembly

GANDHI VARDANTHI: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతిపితకు నివాళులర్పించారు. శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్ మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. శాంతి, అసింహతోనే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చారని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ చాటిచెప్పిన పద్ధతుల్లోనే అందరూ నడవాలని హితవు పలికారు. గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు …

Read More »

జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వీలుగా జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించింది. జమ్మూలో 6, కశ్మీర్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలు, బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్లో 46, జమ్మూలో 37 అసెంబ్లీ స్థానాలున్నాయి.

Read More »

అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్సీ

కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. అతి జుగుప్సాకరమైన ఘటన కర్ణాటక శాసన మండలిలో శుక్రవారం చోటు చేసుకుంది. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు …

Read More »

తెలంగాణ వార్షిక బడ్జెట్ – 2020-21… ఆయా రంగాలకు కేటాయింపులు ఇవే..?

రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. . అన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat