Home / Tag Archives: died

Tag Archives: died

ఆర్బీఐ మాజీ గవర్నర్ మృతి

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ వెంకిటరమణన్‌ అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. వేగంగా నిర్ణయాలు తీసుకోగలరని పేరున్న వెంకిటరమణన్‌.. ప్రభుత్వం, సెంట్రల్‌ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించడంతోపాటు పలు సంక్షోభాలను చాకచక్యంగా పరిష్కరించగలిగారు. ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే (1990-92) భారత్‌ ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. బ్యాలెన్స్‌ ఆఫ్‌ …

Read More »

బీజేపీలోకి జయసుధ..బీఆర్ఎస్ లోకి జయప్రద..!

సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ …

Read More »

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం

దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువనటుడు నందమూరి తారకరత్న ని కోల్పోయింది. అతని పోయి 24 గంటలు గడవకముందే తమిళ చిత్ర పరిశ్రమ కమెడియన్ నటుడు ఆర్. మయిలస్వామి  ని పోగొట్టుకుంది. ఈ రెండు విషాదాల నుండీ ఇంకా తేరుకోక మునుపే, మలయాళం పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ …

Read More »

ఎలిజబెత్ తాగిన టీ బ్యాగ్ ఎంతనో తెలుసా..?

బ్రిటన్ రాణీ ఎలిజబెత్ II మరణంతో.. ఆమె వాడిన టీబ్యాగ్ ను  Ebay అమ్మకానికి పెట్టింది. 1998లో ఎలిజబెత్ ఈ టీ బ్యాగ్ ను వినియోగించారు.. దానిని దాదాపు 12వేల డాలర్లకు Ebay అమ్ముతోంది. అంటే దాదాపు రూ.9.5 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఈ టీ బ్యాగ్ మార్కెట్లో రూ. 5కు దొరుకుతుంది ..కానీ రాణి యూజ్ చేసినందున రూ.9.5లక్షలకు అమ్ముతున్నారు. ఎలిజబెత్ II మరణంతో ప్రపంచ దేశాల ప్రముఖులు …

Read More »

బింబిసార ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. అభిమాని అనుమానాస్పద మృతి

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా రూపొందించిన మూవీ బింబిసార. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌కు నందమూరి అభిమానులు భారీగా హాజరయ్యారు. అనంతరం ఓ అభిమాని అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన అభిమానిని తాడేపల్లి గూడెంకు చెందిన పుట్టా సాయిరామ్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో ఉంటూ ఓ ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్న సాయిరామ్‌.. బింబిసార ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ నుంచి వచ్చే క్రమంలో …

Read More »

హీరో అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం

సీనియర్‌హీరో అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ (85) శనివారం చనిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అర్జున్‌ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. అర్జున్‌కు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. గతంలో లక్ష్మీదేవమ్మ మైసూర్‌లో స్కూల్‌ టీచర్‌గానూ పనిచేశారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.

Read More »

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్‌

కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేనూరు హైవేపై కంటైనర్‌ లారీ కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కంటైనర్‌ హైదరాబాద్‌నుంచి గుజరాత్‌ వెళ్తుండగా.. మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూప్‌లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఆటో అదుపు తప్పి కంటైనర్‌ లారీ కిందకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలియరాలేదు.

Read More »

కుమారుడి మృతి.. కోడలికి దగ్గరుండి మళ్లీ పెళ్లిచేసిన అత్తమామలు!

కొడుకు కరోనాతో చనిపోవడంతో అత్తమామలే దగ్గరుండి కోడలి మరో పెళ్లి చేయించారు. అంతేకాకుండా తమ కుమారుడి పేరిట ఉన్న ఇంటిని కూడా కోడలికే రాసిచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రిటైర్డ్‌ బ్యాంక్‌ ఎంప్లాయి యుగ్ ప్రకాశ్‌ కుమారుడు ప్రియాంక్‌ కరోనాతో మరణించాడు. అతడికి భార్య ప్రియాంక, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్‌ మృతి చెందిన నేపథ్యంలో కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అత్త, …

Read More »

విజయవాడలో ఘోరం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఎలక్ట్రిక్‌ బైక్‌

విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  కొత్తగా ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాననే ఆనందం  ఆవిరైపోవడమే కాకుండా ఆ వ్యక్తిని సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని సూర్యారావు పేటలోని గులాబీతోటకు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి శుక్రవారం కొత్త  ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు. బైక్‌ బ్యాటరీకి శనివారం ఉదయం తన బెడ్‌రూంలో ఛార్జింగ్‌ పెట్టాడు. అయితే అది ఊహించని రీతిలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు …

Read More »

సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం

 సీపీఐ నేత నారాయణ ఇంట పెద్ద విషాదం చోటు చేసుకుంది. నారాయణ సతీమణి గారైన శ్రీమతి వసుమతి అనారోగ్యంతో  ఈరోజు ఏపీలోని  తిరుపతిలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వసుమతి. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వారు ప్రకటించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat