Home / Tag Archives: slider (page 141)

Tag Archives: slider

బాబుకు వైసీపీ మంత్రి సవాల్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల వద్ద   సెల్ఫీ తీసుకోవడం సిగ్గుచేటని మంత్రి జోగి రమేష్ అన్నారు. “చంద్రబాబుకు దమ్ముంటే.. గడప గడపకు వెళ్లి డ్వాక్రా మహిళలకు ఏం చేశావో, రైతుల రుణమాఫీ చేశావా? అని అడిగుదాం” అని మంత్రి ఛాలెంజ్ చేశారు. ప్రజలకు మేలు చేశాము కాబట్టే వాళ్ళ ఇళ్ళకు వెళుతున్నామని చెప్పారు. పైరవీలు లేకుండా డబ్బులు నేరుగా ఎకౌంట్లలోకి …

Read More »

జగన్ కు పాలించే అనుభవం ఇంకా రాలే- వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

CM Jagan key comments about Visakha

ఏపీ ముఖ్యమంత్రి .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన నేత.. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ  ఎమ్మెల్యే సాయి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఇంకా అనుభవం రాలేదని చెప్పారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే అనుభవం వస్తుందని ఆయన చెబుతున్నారు. వైసీపీ అధిష్టానంపై నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ …

Read More »

తెలంగాణలో ఇక నుండి 24గంటలు దుకాణలన్నీ ఓపెన్

తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు నైట్‌డ్యూటీలు విధించే విషయంలో వారి సమ్మతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇవీ మార్గదర్శకాలు ☞ సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ ☞ వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్‌) ☞ వారంలో …

Read More »

మెాడికి సింగరేణి సెగ తగిలేలా మహధర్నా చెద్దాం – మంత్రి కొప్పుల

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా నిరసన సెగలు హైదరాబాద్ కు వస్తున్న నరేంద్ర మోడీ తాకలనీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరోమారు సింగరేణి జంగ్ సైరన్ పూరించనున్నామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు.రాష్ట్ర మంత్రివర్యులు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఈనెల 8న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యుద్ధ భేరి మహాధర్నా …

Read More »

గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై వినూత్నంగా నిరసన తెలిపారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెలకు విజ్ఞప్తి చేశారు. “మోడీ గారు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ …

Read More »

ఏపీలో లోకేష్ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి

ఏపీలో అధికార వైసీపీకి చెందిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన  నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫాం హౌస్ అక్రమ నిర్మాణమంటూ మాజీ మంత్రి నారా లోకేష్ గూగుల్ మ్యాప్ ను విడుదల చేశారు. లోకేష్ మ్యాప్ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖను పోస్ట్ చేశారు. ఇదే అసలైనదంటూ అంటూ …

Read More »

దేశంలో కొత్తగా 5,335 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి పెరిగింది. నిన్న 4,435 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ 900 కేసులు ఎక్కువగా నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. . త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ఏఐసీసీ పదవులు ఆశించిన ఆయనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో మనస్థాపంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే …

Read More »

పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, …

Read More »

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోలీసులునోటీసులు జారీ

తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ పేప‌ర్ లీకేజీ  కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ తో పాటు ఆయ‌న ఇద్ద‌రు పీఏల‌కు వ‌రంగ‌ల్ పోలీసులునోటీసులు జారీ చేశారు. ప‌దో త‌ర‌గ‌తి హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం  లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కరీంనగర్ ఎంపీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ను ఏ1గా, బూర ప్ర‌శాంత్‌ను ఏ2గా చేర్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఏ2 ప్ర‌శాంత్.. బండి సంజ‌య్‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat