భారత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పింది.పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దీనిని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది కంటే ఇది లక్ష కోట్లు అదనం.మార్కెట్ ధరలు.. మద్దతు ధరల కంటే తక్కువగా ఉంటే.. ప్రభుత్వమే ఆయా పంటలను కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు మోడీ సర్కార్ చిత్తశుద్దితో పని చేస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు.
see also : రాయలసీమలో వైసీపీ తరుపున ఎమ్మెల్యే బరిలో స్టార్ హీరో కూతురు…!
see also : కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …
see also : సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత …
see also : నా కూతూరు పెళ్లి విషయంలో… నీ జోక్యం వద్దు అన్నయ్య..!