Home / NATIONAL / మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా ..!

మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా ..!

కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.మే పన్నెండో తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదే నెల పదిహేనో తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు.అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి నేటి నుండే అమల్లోకి రానున్నది.ఏప్రిల్ పదిహేడున ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేయనున్నారు.ఏప్రిల్ ఇరవై నాలుగు తేది నుండి నామినేషన్ల ప్రక్రియ ..నామినేషన్ల ఉపసంహరణ తేది ఏప్రిల్ ఇరవై ఏడు చివరి రోజు అని ఎన్నికల అధికారి ప్రకటించారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat