Home / ANDHRAPRADESH / ఎమ్మెల్యేలను కొనడం తప్పు.ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం-బాబు ..!

ఎమ్మెల్యేలను కొనడం తప్పు.ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం-బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది .

డబ్బులను ,కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలను కొనడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది .మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి ..అసలు ఆయన ఎవరు ఒత్తిడి చేయడానికి ..ఆయనకు ఏ అధికారం ఉంది.ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది అని ఆయన ఫైర్ అయ్యారు.కర్ణాటకలో గవర్నర్ వ్యవస్థలు నాశనమయ్యాయి అని తన ఆవేదనను వ్యక్తం చేశారు చంద్రబాబు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat