ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా సంగతి మనం గమనిస్తునే ఉన్నాం..తాజగా ఇతర పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు..
వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..!
ఈ నేపథ్యంలో ఆనంతపురం జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘ నేత గురు శేఖర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాదయాత్ర చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు..
ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా
శేఖర్ బాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు .శేఖర్ బాబు సతిమణీ అయిన గురు బిందుప్రియ గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో యాబై డివిజన్ కార్పోరేటర్ గా గెలుపొందారు..