హీరోయిన్ త్రిష అనారోగ్యంతో బాధపడుతుందని, ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్న వార్తలు గుప్పమనడం సంచలనం సృష్టించింది. సాయి పల్లవికి అనారోగ్యం అన్న వార్తలు రాగానో అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్ కూడా ఉలిక్కి పడింది. దీనికి కారణం.. కోలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ నటించేందుకు సాయిపల్లవి కొన్ని చిత్రాల కోసం సైన్ చేయడమే.
see also:యాంకర్ సుమ వీడియో వైరల్..
ఇదిలా ఉండగా, డ్యాన్స్లో ప్రావీణ్యం ఉన్న సాయి పల్లవి మొన్నటి వరకు బాగానే ఉంది కదా..? ఇంతలోనే ఆస్పత్రి పాలవడమేమిటి..? అన్న వార్తలు సాయి పల్లవి తల్లి చెవిన పడటంతో అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయాయి. సాయి పల్లవి అనారోగ్యానికి గురవడమేంటి..? అంటూ మీడియానే సాయిపల్లవి తల్లి ఎదురు ప్రశ్నించింది. సాయిపల్లవి ప్రస్తుతం టాలీవుడ్ హీరో శర్వానంద్తో ఓ మూవీ, అలాగే, కోలీవుడ్లో సూర్యతో మరో మూవీలో నటిస్తోంది.