రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నటుతున్నరు తాజాగా గౌడ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటి బత్తిని లత గౌడ్ గారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు ..అనంతరం తాను కూడా మూడు మొక్కలు నాటారు..
ఈ సందర్భంగా సినీ నటి లత గౌడ్ మాట్లాడుతూ చొప్పదండి లో 100 గిరాక తాటి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది పకృతి లో భాగం అయిన తాటి ఇత చెట్లకు తెలంగాణ సీఎం కెసిఆర్ గారు గౌడ కులస్థులకు తాటి ఇతా చెట్లు నటిపిస్తుడం సంతోషంగా ఉంది అలాగే ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో కూడా అద్భుతంగా ముందుకు సాగుతుంది.
ఒక్కరూ నటి మరొకరికి ఛాలెంజ్ విసరడం జరుగుతుంది కావున ఇందులో బాగంగా నేను కూడా ఈరోజు ఎల్లమ్మ గుడి వద్ద మూడు మొక్కలు నాటడం జరిగింది.. అనంతరం అమ్మ వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ..ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాము …