ఏపీ సీఐడి ఏజీడీ సునీల్కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ఐ జోషి .
ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్గా మతం మార్చుకున్న సునీల్కుమార్ను సర్వీస్ నుంచి తప్పించాలి .
మతం మార్చుకున్న వారు రిజర్వేషన్ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్కుమార్ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి .
సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలి .
అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారు .
సునీల్ పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి హోంశాఖ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎల్ఆర్వో కన్వీనర్ ఎన్ఐ జోషి డిమాండ్