ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. ఇటీవల ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాల ఆధారంగా ఇన్ఛార్జులను నియమించారు. అయితే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కలిపి ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు..
శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ
విజయనగరం – బూడి ముత్యాలనాయుడు
అల్లూరి, పార్వతీపురం మన్యం- గుడివాడ అమర్నాథ్
విశాఖ – విడదల రజని
అనకాపల్లి – పీడిక రాజన్న దొర
తూర్పు గోదావరి – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
కోనసీమ – జోగి రమేష్
కాకినాడ – సీదిరి అప్పలరాజు
పశ్చిమ గోదావరి – దాడిశెట్టి రాజా
ఏలూరు – పినిపే విశ్వరూప్
ఎన్టీఆర్ జిల్లా – తానేటి వనిత
కృష్ణా – రోజా
గుంటూరు – ధర్మాన ప్రసాదరావు
బాపట్ల – కొట్టు సత్యనారాయణ
పల్నాడు – కారుమూరు నాగేశ్వరరావు
ప్రకాశం – మేరుగ నాగార్జున
నెల్లూరు – అంబటి రాంబాబు
వైఎస్ఆర్ – ఆదిమూలపు సురేష్
అన్నమయ్య – కాకాణి గోవర్ధన్ రెడ్డి
అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నంద్యాల – అంజాద్ బాష
కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
సత్యసాయి – గుమ్మనూరు జయరాం
చిత్తూరు – ఉషశ్రీచరణ్
తిరుపతి – నారాయణస్వామి