Home / POLITICS / Ys Jagan Mohan Reddy : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం మనదే ముఖ్యమంత్రి జగన్..
CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

Ys Jagan Mohan Reddy : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం మనదే ముఖ్యమంత్రి జగన్..

Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ప్రజా సంక్షేమమే తమ ధ్యేయం అంటూ తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రజల కోసం తీసుకు వచ్చిన పథకాలని గుర్తు చేశారు.

తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో వ్యవసాయ రంగం కూడా అంతే ముఖ్యమని అన్నారు ఉద్యోగులు పెన్షనర్లతో పాటు రైతులు కూడా తనకు ముఖ్యమైన అని వారి సంక్షేమాన్ని కచ్చితంగా పట్టించుకుంటామని చెప్పకు వచ్చారు..

గత ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తూనే ఎవరికి ఎలాంటి సాయం చేయలేదని కానీ తమ పార్టీ అన్ని విధాల ప్రజలకు మేలు చేస్తుందని గుర్తు చేశారు. జరిగిన నాలుగేళ్ల పాలనలో ఎంతో పారదర్శకత చూపించామని ఎన్నికల సమయంలో చెప్పిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అన్నిటిని పూర్తి చేసామని అన్నారు. కులం మతాలకు అతీతంగా పథకాలు చేపట్టామని అందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను పొందాలని లంచాలకు తావు లేకుండా తమ పార్టీ ముందుకు వెళుతుందని గుర్తు చేశారు. రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరిన్ని సాయం అందిస్తామని ముందు ముందు వారి కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తామని అన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని ముందు ముందు రాష్ట్రానికి మరిన్ని ఇండస్ట్రీలతో పాటు ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తామని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat