Home / NATIONAL / ఇండియా జ‌నాభా  1.425 బిలియ‌న్లు

ఇండియా జ‌నాభా  1.425 బిలియ‌న్లు

ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాభా క‌లిగిన దేశంగా చైనాను భార‌త్ ఈ నెల చివ‌ర వ‌ర‌కు దాటేస్తుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి  వెల్ల‌డించింది. ఈ నెల చివ‌రి నాటికి ఇండియా జ‌నాభా  1.425 బిలియ‌న్లు అవుతుంద‌ని యునైటెడ్ నేష‌న్స్ పేర్కొన్న‌ది.

అయితే 2064 నాటికి భార‌తీయ జ‌నాభా ఓ స్థిర‌త్వానికి వ‌స్తుంద‌ని, ఇక ఈ శ‌తాబ్ధం చివ‌రినాటికి భార‌త్ జ‌నాభా 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల వ‌ద్ద నిలిచిపోతుంద‌ని యూఎన్ అధికారి వెల్ల‌డించారు.

ఏప్రిల్ చివ‌రి నాటికి చైనాను ఇండియా దాటేస్తుంద‌ని, 2022లో చైనా జ‌నాభా 1.4 బిలియ‌న్‌కు చేరుకుంద‌ని, ఆ త‌ర్వాత త‌గ్గుద‌ల ప్రారంభ‌మైన‌ట్లు యూఎన్ పాపులేష‌న్ డివిజ‌న్ డైరెక్ట‌ర్ జాన్స్ విల్‌మోత్ తెలిపారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat