Breaking News
Home / CRIME / కోర్టుకు అమిషా పటేల్

కోర్టుకు అమిషా పటేల్

సినిమా ఇండస్ట్రీకి చెందిన బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ జార్ఖండ్ లోని రాంచీ సివిల్ కోర్టుకు చెక్ బౌన్స్ కేసులో హజరయ్యారు. సినిమా తీస్తానంటూ తన వద్ద హీరోయిన అమీషా పటేల్ రూ ఇరవై ఐదు కోట్లు తీసుకుని చెక్ ఇచ్చారు.

అయితే ఈ చెక్ బౌన్స్ అవడంతో నిర్మాత అజయ్ కుమార్ సరిగ్గా ఐదేండ్ల కిందట 2018లో కేసు వేశారు. అయితే డబ్బులు తిరిగివ్వాలని కోర్టు ను కోరారు. కోర్టు హీరోయిన్ అమీషా పటేల్ కు నోటీసులు జారీ చేసింది. గత నెల పద్దెనిమిదో తారీఖున ఆమె కోర్టులో లొంగిపోయారు. దీంతో నిన్న సోమవారం మరోసారి ఆమె కోర్టుకు వచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino