Home / ANDHRAPRADESH / జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..

జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు గురించి ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తుంది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం ఎన్ఐఏ కోర్టుకు నిందితుడు శ్రీనివాస్ హజరయ్యాడు.ఈ సందర్భంగా శ్రీనివాస్ న్యాయమూర్తితో మాట్లాడుతూ నాకు నా భావాలను ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించాలి. అందుకు నాకు పుస్తకం రాసే అవకాశం కల్పించాలని న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat