విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. టీచర్లను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మార్చి 15 నుంచి నాడు-నేడు కార్యక్రమం కింద రెండో విడత పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో టీచర్ …
Read More »నాన్నా.. ఎప్పటికీ మీరు మాతోనే ఉంటారు: షేన్వార్న్ పిల్లల ఎమోషనల్ లెటర్..
మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన స్పిన్ మాంత్రికుడు షేన్వార్న్ మృతిని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. స్పిన్ దిగ్గజం ఇకలేరంటే నమ్మలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ క్రికెటర్లు సైతం గుర్తుచేసుకుని వార్న్కు నివాళులర్పించారు. అందరి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిన వార్న్ మృతిని అతడి కుటుంబం, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వార్న్ ఇద్దరు కుమార్తెలు బ్రూక్, సమ్మర్.. కుమారుడు జాక్సన్ తండ్రిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. లేటెస్ట్గా వార్న్ పిల్లలు …
Read More »నిరుద్యోగులంతా రేపు ఉదయం టీవీ చూడాలి: కేసీఆర్
వనపర్తి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ జెండా పరిపాలనలో ఉంటేనే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని.. అందుకే టీఆరెస్ కు రెండు సార్లు అధికారం ఇచ్చారని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రేపు ఉదయం నిరుద్యోగులంతా టీవీ చూడాలని.. 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని …
Read More »టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం జీవో.. ఫిల్మ్ ఛాంబర్ ఫుల్ ఖుషీ!
హైదరాబాద్: ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ఫిల్మ్ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతోషం వ్యక్తం చేసింది. సవరించిన ధరలతో జీవో ఇష్యూ చేయడంపై సీఎం జగన్కు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ జీవో అందరికీ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో పాటు నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, ఎన్వీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. …
Read More »ఇంట్రెస్టింగ్గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..ఎక్కడ ఏ పార్టీ?
దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. నేటితో చివరి దశ పోలింగ్ పూర్తయింది. మార్చి 10న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పిబ్రవరి 10న ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించాయి. మ్యాట్రిజ్,పీమార్క్, టైమ్స్ నౌ-వీటో,పోల్స్ట్రాట్, ఆత్మసాక్షి, సీఎన్ఎన్-న్యూస్ 18, జన్కీ బాత్-ఇండియా న్యూస్ తదితర సంస్థలు …
Read More »ఏపీలో టికెట్ రేట్ల పెంపు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ నటుడు ప్రభాస్ స్పందించారు. రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందే ఏపీలో టికెట్ల ధరల పెంపుపై జీవో వస్తే సంతోషిస్తానని చెప్పారు. ఈనెల 11న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఏపీలో టికెట్ల ఇష్యూపై ప్రభాస్ను అడగ్గా ఆయన స్పందించారు. సీఎం జగన్తో మీటింగ్ నిర్ణయాలు తన …
Read More »బీఏసీ మీటింగ్లో అచ్చెన్నాయుడిపై జగన్ సీరియస్
అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడుతూ గందరగోళం సృష్టించడమే సీఎం ఆగ్రహానికి కారణమైంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సీఎం జగన్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, ఇతర నేతలు …
Read More »బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ.. బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక మంత్రి హరీష్రావు సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా బీజేపీ సభ్యులు ఈటల రాజేదర్, రఘునందన్రావు, రాజాసింగ్ పదేపదే అడ్డుతగిలారు. బడ్జెట్ ప్రసంగం సజావుగా సాగేందుకు ఇబ్బంది కావడంతో బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వారిని సస్పెండ్ చేశారు. బడ్జెట్ …
Read More »పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామన్నారు. కరోనాతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయన్నారు. అయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించిందని చెప్పారు. …
Read More »