మందుబాబులకు గోవా సర్కార్ దిమ్మతిరిగేల కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే జరిమానాలు విధిస్తామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు . దీనికి సంబంధించి త్వరలోనే ఓ నోటిఫికేషన్ జారీ చేస్తామని అయన తెలిపారు.ఆగస్టు నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే రూ.2,500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు . ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని అయన …
Read More »తెలంగాణకు కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వండి..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ దేశ రాజధాని డిల్లీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు.భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. Good meeting the ever dynamic Textiles Minister @smritiirani Ji. Discussed pending issues in power loom upgradation/modernisation and also requested for sanction of …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం..
సీజనల్ వ్యాధుల పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలో లాగే అధికారులు, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామని మంత్రి చెప్పారు. ఈ మేరకు మంత్రి లక్ష్మారెడ్డి ఒక ప్రటకన విడుదల చేశారు. ఈ …
Read More »చట్టాల సంస్కరణలు సామాన్యులకు విద్య అందించే విధంగా ఉండాలి
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజీసీ) స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇండియా-2018 పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు కూడా ఉన్నత విద్య అందేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. యూజీసి స్థానంలో కేంద్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల అభిప్రాయాలను కోరంది. దీనిపై నేడు బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ …
Read More »మోడీ సభలో కూలిన టెంట్..ఆ తరువాత మోడీ ఎం చేశారో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది.ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమబెంగాల్ పర్యటనలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా అయన మిధనపూర్ పట్టణంలో బిజేపీ నాయకులూ ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సభకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సభలో మోడీ మాట్లాడుతుండగా సభా స్థలంలోని ఓ టెంట్ కూలిపోయింది. ఒక్కసారిగా అందరు …
Read More »ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు..మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు.. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని .. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ రోజు మంత్రులు కేటీఆర్, నర్సింహ్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రులు మండేపల్లిలో కొత్తగా కట్టిన ITI భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యువతకు అవసరమైన శిక్షణ …
Read More »విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ అవార్డ్ కు ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. కేవలం నటుడిగానే కాకుండా తను చేపడుతున్న వినూత్న కార్యక్రమాలతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు .ఈ క్రమంలోనే అయన తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి ( సీఎం రిలీఫ్ ఫండ్ ) అందిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ అవార్డుని వేలం …
Read More »పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపనున్న తెలంగాణ ప్రభుత్వం
పాడి రైతుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా చేయూత ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పాడి పరిశ్రమ రంగంను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ప్రణాళికలు వేస్తున్నారని వివరించారు. …
Read More »ఎంపీ కవిత నిర్ణయాన్ని ప్రశంసించిన మంత్రి తుమ్మల
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్ణయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టాలనే ఆలోచన అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తుమ్మల, ఎంపీ కవిత భోజనం వడ్డించారు. …
Read More »ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు…కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం రావచ్చు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బోధన్లో బోధన్ మండలం మరియు పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ భారతదేశ స్థాయిలో ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చునని, ఇది టీఆర్ఎస్ పార్టీ …
Read More »