హైదరాబాద్ నగర రోడ్లు మరింత సొబగులను అద్దుకోనున్నాయి. ఇంకా చెప్పాలంటే…నాలుగు నెలల్లో నగర రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. రూ.454.75 కోట్లతో రోడ్లు వేయాలని బల్దియా నిర్ణయించింది. మార్చి 31లోపు ఈ పనులు పూర్తిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొదట పనులు పూర్తిచేసి అనంతరం అంతర్గత రోడ్లు వేయనున్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పనులు చేసేలా …
Read More »గ్రేటర్లో కొత్తనినాదం..మనం మారుదాం..మన నగరాన్ని మారుద్దాం
గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడో కొత్త నినాదం పాపులర్. స్వచ్ఛ నమస్కారం అని పలకరించడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం నూతన నినాదంతో నగరవాసుల ముందుకెళ్తోంది. మనం మారుదాం… మన నగరాన్ని మారుద్దాం అనే నూతన నినాదాన్ని చేపట్టింది. ఈ నూతన విధానంతో పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నూతన నినాదంతో నగరవాసుల ముందుకు పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించినట్లు …
Read More »బీజేపీని అడ్డంగా బుక్ చేసిన దళితులను కొట్టిన భరత్రెడ్డి
నవీపేట మండలం అభంగపట్నంలోఅక్రమ మొరం రవాణాను అడ్డుకున్నందుకు ఇద్దరు దళితులను కులం పేరుతో దూషించి, కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు భరత్రెడ్డిని జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసుశాఖ తీవ్రంగా శ్రమించి సఫలీకృతమైంది. అయితే ఈ సందర్భంగా భరత్ రెడ్డి తన పార్టీ అయిన బీజేపీని బుక్ చేసే రీతిలో వ్యవహరించడం గమనార్హం. …
Read More »అలాంటి పారిశ్రామికవేత్తలకు షాకిచ్చేలా తెలంగాణ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదని రాష్ట్రప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు కేటాయించే భూముల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 70కు పైగా సెజ్లు ఉన్నాయి. ఇందులో ఐటి, ఐటిఇఎస్ రంగాలకు చెందిన సెజ్లు హైదరాబాద్ శివార్లలో ఉన్నాయి. 2004-2014 మధ్య …
Read More »మన మెట్రో ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్
హైదరాబాద్ మెట్రో ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచంలోనే ఆధునాత సిగ్నలింగ్ టెక్నాలజీ హైదరాబాద్ మెట్రో రైలుకు సమకూరింది. ప్రముఖ థాలెస్ సిగ్నలింగ్ వ్యవస్థను హైదరాబాద్ మెట్రోకు ఏర్పాటు చేయడంతో ఆధునాతన సాంకేతిక ప్రమాణాలతో రైలు నడిపేందుకు అవకాశం కలిగింది. మొదటి కారిడార్లో మియాపూర్ నుంచి అమీర్పేట వరకు 13 కి.మీ, మూడవ కారిడార్లో అమీర్పేట నుంచి నాగోల్ వరకు 17 కి.మీ దూరం కలిపి మొత్తం 30 కి.మీ …
Read More »ఈ బుడ్డోడు మామూలోడు కాదు..ఎన్ని కోట్లు సంపాదించాడో తెలిస్తే షాకే
ఆరేళ్ల చిన్నారి 71 కోట్లు సంపాదించాడు అంటే నమ్మడం లేదా.. అవునండి నిజమే.. ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ ఈ సంవత్సరానికిగానూ ఒక్కో జాబితాను విడుదల చేస్తున్న క్రమంలో యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న స్టార్ల జాబితాలో ఆరేళ్ల చిన్నారి నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం బొమ్మలతో ఆడుకోవటం ద్వారానే అతను సుమారు 71 కోట్లు సంపాదించాడు..అతని చేతికి బొమ్మ చిక్కిందంటే చాలు మొదటగా దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..ముస్తాబవుతున్న భాగ్యనగరం ..!
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు .వేదికలకు వెళ్లే దారులు.. చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లు.. భవంతుల సముదాయాలు.. ఇలా ఒకటేమిటి.. నగరం అంతా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మర్చుచున్నారు . తెలుగు మహాసభలకు విశిష్ట తను , గొప్పతనాన్నిప్రపంచానికి తెలియజేసే విధంగా …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..రాష్ట్రపతి పర్యటన ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుండి 19 వరకు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ప్రారంభ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరవనున్నారు …ఈ నేపధ్యంలో రాష్ట్రపతి పర్యటన అధికారికంగా ఖరారైంది . ఈ మేరకు రాష్ట్రపతిభవన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.ఈ నెల 19న మధ్యాహ్నం 2.55 …
Read More »రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పిన మోదీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కాకుండా ప్రధానమంత్రి మోదీ నుంచి కూడా ఆయనకు అభినందనలు వచ్చాయి. I congratulate Rahul Ji on his election as Congress President. My best wishes for a fruitful tenure. @OfficeOfRG — Narendra Modi (@narendramodi) December …
Read More »ఎంతో కాలంగా వెయిట్ చేసిన పెళ్లి ఈ ఏడాది జరిగింది..
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు.అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్లో వీరి పెళ్లి జరిగింది. Today we have promised each other to be bound in love forever. We are truly blessed to share the news with you. This beautiful …
Read More »