Home / rameshbabu (page 1309)

rameshbabu

బాబు ప‌రువు తీసేసిన లోకేష్‌..!

“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడిపై …

Read More »

గాంధీభ‌వ‌న్‌లో క‌ల‌క‌లం..!

ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఇప్పటిదాక ఒక బలమైన సామాజికవర్గానిదే హవా కొనసాగిన నేప‌థ్యంలో మ‌రో వ‌ర్గం నుంచి ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. తాజా ప‌రిణామంపై భ‌గ్గుమంటున్నారు. కాంగ్రెస్‌లో ఆదిప‌త్యం చెలాయించే వ‌ర్గం రాబోయే ఎక్కువ సీట్లలో వారే పోటీ చేస్తారని ప్రచారంలో పెట్ట‌డంతో పాటుగా ఆమేరకు నియోజకవర్గాలనూ ఎంచుకున్నామ‌ని అంటున్నారు. దీంతో….కాంగ్రెస్‌లోని బీసీలంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వేరే కుంపటి పెట్టి అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. బీసీలకు జనాభా …

Read More »

పార్టీని విలీనం చేస్తా-కోదండ‌రాం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఏర్పాటుచేసిన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కిరావటం లేని సంగ‌తి తెలిసిందే. చాలా స్థానాల్లో తామే బలమైన శక్తిగా చెప్పుకొంటుండటంతో పరిష్కారం జటిలమవుతోంది. ఎవరికివారు తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో నిరంతర చర్చలు జరుపుతున్నా.. ఎవరెన్ని సీట్లకు? అందులోనూ ఏయేస్థానాల్లో పోటీచేయాలన్న విషయంలో స్పష్టత రావటంలేదు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తాము ఆశిస్తున్న సీట్ల వివరాలను కాంగ్రెస్‌కు జాబితారూపంలో అందించాయి.ఇలా ఓ వైపు …

Read More »

త్వ‌ర‌లో హిమాల‌యాల‌కు కోమ‌టిరెడ్డి ..!

నల్లగొండలో టీఆర్ఎస్‌ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా అర్థమవుతోందని మంత్రి జి .జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత‌ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మానసిక స్థితి బాగాలేదని ఇంతకుముందు తామే అనే వాళ్ళమ‌ని, ఇపుడు ప్రజలు కూడా అంటున్నారని వారు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాల‌యంలో శుక్ర‌వారం వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల లో నాలుగు వేల మెగావాట్ల …

Read More »

రాములమ్మా దీనికి సమాధానముందా..!

తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ విష‌యంలో చేస్తున్న రాజ‌కీయాలు ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. తరతరాల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆడబిడ్డలకు అన్నలా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చీరలను కాంగ్రెస్ వాళ్లు అడ్డుకున్నారని ఆమె మండిప‌డ్డారు. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిద‌ర్శ‌న‌మి అన్నారు.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయం లో పండుగల గూర్చి పట్టించుకోలేదని, తెలంగాణ భవన్లో …

Read More »

బాబును చూసి టీడీపీ నేత‌లే భ‌య‌ప‌డ‌రు.!

తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు చిత్రంగా ఉన్నాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌ని పేర్కొన‌డం చిత్రంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …

Read More »

మంత్రి కేటీఆర్‌తో సంజయ్‌బారు చమత్కారం..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సలహాదారు సంజయ్‌బారు చమత్కారం చేశారు. మంత్రి కేటీఆర్‌కు సీనియర్‌ సిటిజన్‌ ఫ్యాన్స్‌ పెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌శంస‌తో కూడిన చ‌మ‌త్కారం చేశారు.వివరాల్లోకి వెళితే…ఓ సీనియర్‌ సిటిజన్‌ రోడడు పక్కన ఇబ్బందులు పడుతుంటే…మంత్రి కేటీఆర్‌ ఆయనకు ప్రభుత్వ అధికారుల సహాయంతో నీడ కల్పించారు. ఈ అంశం ఓ పత్రికలో కథనంలో రూపంలో రాగా…ఆ పెద్దాయనకు …

Read More »

హరీశన్నా.. మా ఊరికి రండి…!

ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. …

Read More »

మానిఫెస్టో కమిటీకి ఎన్నారై టీఆర్ఎస్-యూకే సలహాల నివేదిక ..!

రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల …

Read More »

ఆజ్‌త‌క్ స‌ర్వే.. కేసీఆర్ సూప‌ర్‌..! చంద్ర‌బాబు పూర్‌..!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆజ్‌త‌క్‌లో ప్రసార‌మైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స‌ర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్ర‌బాబు వెన‌క‌బ‌డ్డారు. తెలంగాణ‌లో సీఎం ప‌నితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ ప‌డ‌గా… ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మ‌రోవైపు ఏపీలో సీఎం ప‌నితీరు అంశంలో చంద్ర‌బాబు వెనుకంజ‌లో ఉన్నారు. ఇక్క‌డ బెస్ట్ నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు అత్య‌ధిక మార్కులు ప‌డ్డాయి. ఇపుడీ ప్ర‌భుత్వ ప‌నితీరులోనూ కేసీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat