Home / rameshbabu (page 267)

rameshbabu

యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం …

Read More »

సూర్య కొట్టిన ఆ సిక్స‌ర్ వీడియో చూడాల్సిందే.. ?

ద‌క్షిణాఫ్రికాతో నిన్న బుధవారం  జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు  సూర్య కుమార్ యాద‌వ్ త‌న స‌త్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా అత‌ను 50 ర‌న్స్ చేశాడు. అయితే ఏడో ఓవ‌ర్‌లో ఓ భారీ సిక్స‌ర్ కొట్టాడ‌త‌ను. నోర్జా వేసిన లెగ్‌సైడ్ బంతిని అత‌ను ఫ్లిక్ చేశాడు. ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్‌మ్యాన్ దిశ‌గా సిక్స‌ర్ వెళ్లింది. ఇక త‌ర్వాత బంతిని కూడా …

Read More »

కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్‌   అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్స్‌/యూటీస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో పాల్గొన్న …

Read More »

దేశంలో కొత్తగా 4272 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో కొత్తగా 4272 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,83,360కి చేరాయి. ఇందులో 4,40,13,999 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,611 మంది కరోనాతో మరణించారు. మరో 40,750 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 27 మంది వైరస్‌కు బలవగా, 4474 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని కేంద్ర …

Read More »

తెలంగాణ మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు..

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది …

Read More »

మోదీ సర్కారుకు మంత్రి కేటీఆర్ సిఫార్సు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు రావ‌డంపై   ఐటీ,పరిశ్రమల మరియు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాల‌కు సుర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాల‌న్న …

Read More »

వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

మోహన్‌రాజా  దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని  అనంతపురంలో జరిగింది. ఒకవైపు  వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్  చిరంజీవి స్పీచ్‌ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను  చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన …

Read More »

మహేష్ కుటుంబంలో మరో విషాదం

 టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు.  గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat