తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటు మార్చి 31 …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య నిన్న సోమవారం కాస్త తగ్గింది. గడిచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. నిన్న 16వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. తాజాగా 12,456 మంది బాధితులు కోలుకోగా.. మరో 24 మంది …
Read More »ఆర్ నారాయణ మూర్తి ఇంట్లో విషాదం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. ఏపీలోని కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం .. వారిలో మూడో కుమారుడు ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి తల్లి చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »పసుపు శారీలో మత్తెక్కిస్తున్న పూర్ణ
ఏ ప్రభుత్వాలు చేయని ప్రగతి కరీంనగర్లో నేడు జరుగుతుంది
ఎక్కడా నీరు నిలువకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన నగరం అందించేలా క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈ రోజు కరీంనగర్లో పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కోర్టు సమీపంలో నిర్మేం ఇంజనీర్ వసతి గృహానికి శంఖుస్థాపన చేసిన అనంతరం నగరంలో పలు కాలనీలు సందర్శించి ప్రజలతో ముచ్చటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ నలబై …
Read More »మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్లు, బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సీనియర్ నాయకులు సుధాకర్ గారు ఎమ్మెల్యే గారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడారు. వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి …
Read More »అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3946 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు …
Read More »ప్రధాని మోదీపై మంత్రి తలసాని ఫైర్
దేశం నుంచి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ ఆయన చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని పాల్గోని అనంతరం మీడియాతో మాట్లాడారు. నిన్న ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం …
Read More »కేరళ సీఎం ను తుపాకీతో కాల్చేస్తా-మాజీ ఎమ్మెల్యే సతీమణి ఉషా
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను తుపాకీతో కాల్చేస్తాని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జి సతీమణి ఉషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అయిన జార్జిని లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేయడం వెనుక సీఎం విజయన్ హస్తం ఉంది. అందుకే ఆయనను తుపాకీతో కాల్చేస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక ఆరోపణల కేసులో జార్జిని మొన్న శనివారం పోలీసులు అరెస్టు చేశారు.. …
Read More »పెళ్లి పీటలెక్కనున్న పూర్ణ
హీరోయిన్ గా పదుల సంఖ్యలో నటించి మెప్పించిన హాట్ హీరోయిన్ పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల షానిద్తో ఈ హాటెస్ట్ భామకు నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే!.. అయితే ఈ ఏడాదిన నవంబర్ 6న షానిద్తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో వెల్లడించారు. యాంకర్ రష్మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే సిగ్గు ఒలకబోస్తూ ఆ విశేషాలు తెలిపారు పూర్ణ.పక్కాగా పెద్దలు …
Read More »