ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని YSR జిల్లా కడపలో సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. తన కాన్వాయ్ వెళ్తుండగా.. మధ్యలో అంబులెన్స్ రావడంతో కాన్వాయ్ ఆపి, దారివ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో సీఎం జగన్ మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తుండగా.. గతంలోనూ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు తన …
Read More »ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …
Read More »మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని సర్దార్ అబ్దుల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ నియమించిన అబ్దుల్ పై 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఏడాది కిందట 53 స్థానాలున్న POKలో పీటీఐ 32 గెలిచింది. ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి మూన్నాళ్ల ముచ్చటగా …
Read More »మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ నిరాహార దీక్ష
శ్రీలంక దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ పరిష్కారం చూపాలంటూ ఆ దేశ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ 24 గంటలపాటు నిరాహార దీక్ష చేశాడు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు ప్రకటించి నిరసనల్లో పాల్గొన్నాడు. అలాగే 2019లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 269 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
Read More »గుడ్ ఫ్రైడే సందర్భంగా TRS NRI దక్షిణాఫ్రికా శాఖ చారిటీ.
TRS NRI శాఖ ప్రతి సంవత్సరం చలికాలములో సౌత్ ఆఫ్రికా లో పలు ప్రదేశాలలో దుప్పట్లను పంపిణీ చేస్తుంది ఈ సంవత్సరం 2022 లో కూడా జొహ్యానెస్బర్గ్ లోని Midrand ప్రదేశములో Midrand పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణి చేసింది. ఈ పంపిణి కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ,హరీష్ రంగ ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. …
Read More »ఈ నెల 20న వరంగల్, హనుమకొండ ల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి …
Read More »ముంబాయికి కష్టాలు తప్పవా..?
ఐపీఎల్ -2022 సీజన్ లో వరుసగా 5 ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా 8 గెలిస్తేనే ముంబై ప్లే ఆప్స్ కు వెళ్తుంది. 2014లో కూడా ముంబై వరుసగా 5 మ్యాచ్లు ఓడింది. కానీ అప్పుడు ప్లే ఆఫ్స్క వెళ్లింది. ఇప్పుడు బుమ్రా కాకుండా మిగతా బౌలర్లు రాణించట్లేదు కాబట్టి ప్లే ఆఫ్స్క …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ వ్యాప్తంగా తాను నిర్వహించే పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, తాము అధికారంలోకి వచ్చాక పాత కేసులు తిరగదోడి ఆయన సంగతి చూస్తామని బండి …
Read More »వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్
వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఒకేచోటుకు చేరి తమ ఆలోచనలు పంచుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ హోం పేజీలో కెమెరా షార్ట్ కట్ కు ప్లేస్ లో చాట్ స్క్రీన్ కు ఎడమవైపున ఉండనుంది. కమ్యూనిటీ లోపల యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎక్కువమందితో …
Read More »షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం..
షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం.. మీకు షుగర్ ఉంటే తగ్గించుకోండి ఇవి పాటించి. *తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. *ఆకుకూరలు అధికంగా తినాలి. *కూరలలో తక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి కూర ఎక్కువగా తిని అన్నం తక్కువగా తినాలి. *రాత్రి టిఫిన్తో పాటు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, బాదం పప్పు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. *జామకాయ, దానిమ్మ, రేగుపండ్లు, కమలాపండు తినాలి. …
Read More »