సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా నటించగా సునీల్ ,రావు రమేష్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసింది సీనియర్ హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా సమంత మరో క్రేజీ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’లో సామ్ తొలిసారి ప్రెగ్నెంట్గా కనిపించనుందట. అందుకోసం మేకోవర్ కూడా …
Read More »బీజేపీలోకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన సేవలందించారు.
Read More »భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్
మూడు వన్డే మ్యాచ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి సాధారణ బ్యాటర్గా బరిలో దిగనున్నాడు. కెప్టెన్ రాహుల్, ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ …
Read More »సీఎం జగన్ కు నాగార్జున కృతజ్ఞతలు
తెలుగు సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున కృతజ్ఞతలు చెప్పారు. తాను,తన తనయుడు అక్కినేని నాగచైతన్య,సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ,యువహీరోయిన్ కృతిశెట్టిలు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజు సక్సెస్ మీట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ వేడుకలో ఏపీ సీఎంతో జరిగిన …
Read More »కరోనా చికిత్సపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ను ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. రోగికి స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కొవిడ్ సోకిన వారికి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే టీబీ, ఇతర పరీక్షలు చేయాలని సూచించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 2,983 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,983 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 536 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,472యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,07,904 టెస్టులు నిర్వహించారు.
Read More »చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ …
Read More »Ap సర్కారు ఉద్యోగులకు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీపై ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. సర్కారు ఉద్యోగుల HRAలో కోత విధించింది. సచివాలయం, HOD ఉద్యోగుల HRA 30% నుంచి 16 శాతానికి తగ్గించింది. మిగతా ప్రాంతాలకు 8శాతంగా నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్లను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు …
Read More »తెలంగాణలో కర్ఫ్యూ ఎప్పుడంటే…?
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిన్న సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ అమలు చేయాలని క్యాబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. .. …
Read More »ఇంట్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి..?
కొత్త ఇల్లు సుందరంగా ఉండటం కోసం అనేక ప్రయోగాలు చేస్తారు.అందులో భాగంగా ఇష్టమైన రంగులు వేసుకోవడం..మొక్కల కుండీలు పెట్టుకోవడం..పూల కుండీలు పెట్టుకోవడం లాంటివి తో పాటు చిత్ర పటాలను కూడా పెట్టుకుంటారు.అయితే ఇంట్లో ఎలాంటి ఫొటోలు పెట్టుకోవాలి? ఏవి వద్దు ? అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. –> వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధంలో రక్తం చిందించే ఫొటో నెగెటివ్ ఎనర్జీని ఇస్తుంది –> ఎండిపోయిన చెట్లు, ఆకుల …
Read More »